గాల్లో దీపంలా తెలంగాణ విద్యా వ్యవస్థ

విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేసిన మాజీ మంత్రి కెటిఆర్ హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గంజాయి సాగు నిర్ణయం సిగ్గుచేటని కెటిఆర్ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్పీసులు-డస్టర్లులేని…


