Tag telugu kavithalu

ప్రజల మనిషి శ్రీపాదరావు

నేడు  శ్రీపాదరావు జయంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…

గ్యాస్‌ సబ్సిడీ అర్హులకు చేరేది రూ.415

లెక్కలు తీస్తున్న పౌరసరఫరాల శాఖ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన…

విజయానికి ఏడు మెట్లు…!

విజయం సాధించండిలా.. మనం మనసులో ఏదీ మనోసిద్ధితో అనుకుంటే అదీ సాధించే సత్తా మన సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెల్లండీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన…

పాండవుల గుట్టపై పట్టింపేది..?

తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి, అందులో ఒకటి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట. పాండవుల గుట్ట చరిత్ర అంతా కాదు మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. కానీ పేరుకే పాండవుల గుట్ట కానీ మొత్తం సమస్యల పుట్టగా…

గడీల పాలన స్థానంలో ఇందిరమ్మ రాజ్యం..

దాయాదులకు దోచిపెట్టేందుకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బిఆర్‌ఎస్‌ బోగస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు.. అధికారం పోయిందనే అక్కసుతో అసత్య ప్రచారం ప్రజలపై రూ. 7లక్షల కోట్ల అప్పుల భారం మోపింది మూడు నెలల్లో 25వేల ఉద్యోగాలిచ్చాం : మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 29 : తెలంగా ణలో గత పదేళ్ల గడీల పాలన…

ఏకాంతపు అంతర్నేత్రం

ఒంటరిగా దారి వెంట నడుస్తూ ఉంటే మనసు పరిపరి విధాల పోతోంది నేను ఒంటరి అయినా మనసు ఒంటరి కాదు కదా అంతరంగానికి తనకంటూ ఎవరో వెంటే ఉన్నారు కలిసి పంచుకున్న క్షణాలు ఎవరితోనో అది పంచుకుంటుంది ఎవరు వెంట రాకపోయినా అది ఎవర్నో వెంట తెచ్చుకుంటుంది కలద నిద్రలో సైతం తనకు తాను కెలుక్కున్న…

అలసట

అలసిపోయావా నేస్తం సోలిపోయావా నేస్తం ఆలోచనలు తక్కువైపోయి ఆవేశాలు ఎక్కువైపోయి ఊహలు మిగిలిపోయి వాస్తవాలు తేలిపోయి కలలు కరిగిపోయి కోరికలు పెరిగిపోయి కన్నీళ్లు ఇంకిపోయి భావాలు పెగలక నిర్లిప్తత చేరాక శూన్య మస్తిష్కంలో అనాశక్తి మేఘం అవరించిందా? నిరాశక్త తాపం దాపురించిందా? అయితే అది ప్రశాంతత కాదు అది స్వాంతత కాదు వచ్చే తుఫానుకు సంకేతం!…

మోదీ తూటకి వరికంకులు నేలరాలేను ….!!

మట్టి మనుషుల్ని వాళ్ళ బతుకు తీపుల్నీ మార్కెట్‌ సరుకు చేశావ్‌ ఇప్పుడు నీలో పారేది అమెరికన్‌ రక్తం ! దిల్లీ హర్యానా సరిహద్దు ఒక రణస్థలి మరణం వున: వున: జన్మిస్తుందా ? లేదు. మరణం జన్మగా పరివర్తన చెందుతుంది అన్నదాత వీపుమీద పడుతున్న రబ్బరు లారీల వర్ష మోత.. లెక్క పెట్టడం కష్టం లాఠీలు…

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లోకి జడ్పి చైర్మన్ కంచర్ల

కొత్తగూడెం: భద్రాద్రికొత్త గూడెం జిల్లా ఇంచార్జ్ జడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీరం పుచ్చుకొనున్నారు. తెలంగాణ ఉద్యకారునిగా పెరున్న కంచర్ల పొంగులేటి ప్రధాన అనుచరులలో ఒకరుగా ముద్రపడిన నేత. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించింది మొదలు కొత్తగూడెం నియోజకవర్గం నుండి గులాబీ పార్టీలోనే ఉన్నారు. కానీ సరైన…