Tag telugu kavithalu

బానిసత్వమే కానరాని భారత నిర్మాణం సాధ్యపడదా..!

25 మార్చి ‘అంతర్జాతీయ బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం’ సందర్భంగా.. ప్రపంచ మానవాళి చరిత్రలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా నుంచి కేంద్ర, దక్షిణ అమెరికాకు బలవంతంగా మిలియన్ల అమాయక ఆఫ్రికన్‌ ‌ప్రజలను బానిసలుగా మార్చి రవాణా చేయడం జరిగింది. ఈ దుర్ఘటన ‘ట్రాన్స్అట్లాంటిక్‌ ‌బానిసత్వ వ్యాపారం’గా చరిత్ర పుటల్లో…

ఉచిత పథకాలు రాజ్యాంగ బద్ధమేనా?

‘‘‌కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం అనేది శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి…

తెలంగాణ పార్టీకి సహజ కష్టాలు..!

స్వరాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌ తో కేసీఆర్‌ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ గడ్డలో ఒక చారిత్రాత్మక పాత్రను పోషించింది. రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికతో పాటు ఒక వెలుగు వెలిగిన పార్టీలో అనుచిత వ్యూహాలు వికటించి తార్కికమైన ముగింపును ఏరి, కోరి తెచ్చుకొందనే  బావన అందరిలోనెలకొంది.తెలంగాణ కోసం…

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి..

అప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి కేసీఆర్‌ పతనం ఇక్కడి నుంచే మొదలైంది.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వొచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పీఠంపై  కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వొచ్చిందని, కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపించాలని  అన్నారు.…

నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్ల నారాజ్‌..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కేవలం 5 పదవులే తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసివారికి  ఇచ్చారని గుర్రు రెండో విడతలో అవకాశాలపై ఆశలు.. వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 21 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని  కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో…

మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు చుక్కెదురు

కస్టడీ సవాల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించిన న్యాయమూర్తి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి21: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్‌ పిటిషన్‌ దాఖలు…

చిత్రకళా కవిత్వం…

జ్ఞాపకాలకు మతిమరుపు ఉండదు… తలచుకుంటే వాటంతటికి అవే మరోమారు పిలవకుండగ మనో నేత్రాల ముందు కన్పిస్తాయి అని అక్షరాల జడివానలో కురిపించిన సృజనశీలి. అమెరికా చికాగో నగరంలోని పేలోస్‌ హిల్స్‌ లో నివసిస్తున్న పద్మశ్రీ  ప్రొఫెసర్‌ డాక్టర్‌ యస్‌. వి. రామారావు (శిరందాసు వెంకటరామారావు). గుడివాడలో పుట్టాను… గుడివాడ  హైస్కూల్‌  చిత్రకారుణ్ణి చేసింది.. గుడివాడ కాలేజీ…

జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కెఎస్‌ఆర్‌ రంగారెడ్డి,ప్రజాతంత్ర,మార్చి20: భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్‌ లో నిర్మించిన క్యాపిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మీడియా సంస్థ భవన సముదాయాన్ని…

రైతులంటే ఎందుకింత చిన్నచూపు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి20: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్‌ఎస్న్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల…