Tag telugu kavithalu

కెసిఆర్‌ ‌వొస్తే ఒక్కడే రాడు..అనేకం వొస్తాయ్‌

‌కామారెడ్డితో నాది గట్టి అనుబంధం…అందుకే ఇక్కడి నుంచి పోటీ బంగారు తునక చేస్తా..రేపు వి•రే చూస్తారు 50 లక్షలతో పట్టుబడ్డోడు..నాపై పోటీ చేస్తాడట ధరణిని వద్దనెటోళ్లను..కరెంట్‌ ‌తీసేటోళ్లను ఓడించాలి అలాంటోడు కావాల్నా..నేను కావాల్నా ప్రజలు తేల్చుకోవాలి ఆగం చేసేందుకు వొచ్చే వాళ్లతో జాగ్రత్త ప్రజాశీర్వాద సభలో కాంగ్రెస్‌, ‌బిజెపిలను ఏకిపారేసిన కెసిఆర్‌ ‌కామారెడ్డిలో నామినేషన్‌ ‌వేసిన…

స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌..

అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి..9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తాం మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధుకు పరిమితి విధింపుపై పరిశీలన విద్యుత్‌ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌ వల్లే…

డికేలొచ్చినా…పికేలొచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరు

గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చింది కేసీఆరే కాంగ్రెస్‌కు షర్మిల, బిజెపికి పవన్‌ ‌కల్యాణ్‌ ‌మద్దతు నేడు గజ్వేల్‌, ‌కామారెడ్డిలలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న సీఎం గజ్వేల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి డికేలొచ్చినా(కర్నాటక కాంగ్రెస్‌ ‌డిప్యూటీ సిఎం డికె.శివకుమార్‌), ‌పికేలొచ్చినా(జన…

కాంగ్రెస్‌ ‌గెలిస్తే రైతు బంధుకు రామ్‌..‌రామ్‌..

‌ధరణిని వద్దన్నోళ్లనే బంగాళాఖాత•ంలో విసరేయాలి అమ్మపేరు…బొమ్మ పేరు చెప్పి దళితులను మోసం సింగరేణిని ముంచింది..తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెసే చెన్నూరులో చెల్లని వారు బెల్లంపల్లిలో చెల్లుతారా బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్‌పై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ బెల్లంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నరని, గాంధీభవన్‌…

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 7 : ‌తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా…

కేసీఆర్‌ ‌వొచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందని వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అం‌టేనే అతుకుల బొంత…మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. ‌మన చంటి లోకల్‌…‌మంచి మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇంచార్జ్ ‌ల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సీఎం అభ్యర్థులు 32…

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమ్మితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ‌విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 :…

బిజెపి అధికారంలోకి వొస్తే బిసి సిఎం..

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చని బిఆర్‌ఎస్‌ ‌నీళ్లు, నిధులు, నియామకాలపై మోసం బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నాణానికి బొమ్మాబొరుసు లిక్కర్‌ అవినీతిలో ఎవరినీ వొదిలి పెట్టేది లేదు పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని రాష్ట్ట్ర ప్రభుత్వం అవినీతి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం పేదలకు మరో పదేళ్లు ఉచిత రేషన్‌ ‌హైదరాబాద్‌ ‌బిసి ఆత్మగౌరవ సభలో మోదీ…

గిరి గీసిన ముక్కోణపు పోరులో గెలుపెవరిది?

ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు తిరుగులేదని, కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని అనుకుంటోంది. ఎఐఎం కూడా రాష్ట్ర పాలనలో తన భాగస్వామ్యం ఉండేలా చూడాలంటే గెలుపు ప్రధానమని భావిస్తోంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఈ గెలుపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి…