Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu kavithalu

2026‌లో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం

ఎయిర్‌పోర్టుకు ఎపి సిఎం జగన్‌ ‌శంకుస్థాపన 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మాణం విజయనగరం, మే 3 : భోగాపురం విమానాశ్రయాన్ని 2026లో మల్లీ తామే ప్రారంభిస్తామని సిఎం జగన్‌ ‌ప్రకటించారు. 2,203 ఎకరాల విస్తీర్ణంలో…
Read More...

ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కృషితో… పునర్నిర్మాణం@హుస్నాబాద్…!

కరువు సీమలో..  ప్రగతి పరుగులు  పోరుగడ్డలో మారిన పల్లె జీవన చిత్రం - దుర్భిక్షాన్ని దూరం చేసిన గోదావరి జలాలు  బాధల నుండి విముక్తమైన "హుస్నాబాద్"  నాడు.. (2014 కు ముందు)  గుక్కెడు నీటికి అలమటించిన నేల  కరవు కరాళనృత్యం చేసిన ప్రాంతం…
Read More...

ఎంతవరకు ‘ఉచితం ..?’

గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉచితాలపై ప్రధాని విమర్శించడం గమనార్హం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ‘ఉచిత’ వాగ్ధానాలు చేస్తున్నాయని, ప్రజలు ప్రత్యేకించి యువకులు ఈ సంస్కృతిని వ్యతిరేకించాలని అక్కడి ఎన్నికల సభలో ప్రధాని మోదీ సెలవిచ్చారు.…
Read More...

డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయం – వివరాలు

నూతన సచివాలయం నిర్మాణం - నేపథ్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్‌ ‌సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో…
Read More...

నా భర్తతో పాటు నాకు చితిపెట్టండి….

భర్త చితిపైన పడుకుని రోధించిన మావోయిస్టుల మందుపాతర దాడిలో మృతి చెందిన జవాను భార్య ఛత్తీస్‌ఘఢ్‌లో హృదయ విదారక సంఘటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భర్త వేలు పట్టుకుని ఏడు అడుగులు నడిచిన భార్య వంద ఏళ్ళు కలిసి జీవించాలని అనుకున్న తన…
Read More...

‘‌దళితబంధు’లో ఆరోపణల పర్వం

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌దళితబంధు పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆరోపించారు.…
Read More...

విజయవాడకు హీరో రజనీకాంత్‌

ఎన్‌టిఆర్‌ ‌శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో పాల్గొననున్న తలైవా అమరావతి, ఏప్రిల్‌ 28 : ‌స్వర్గీయ ఎన్టీఆర్‌ ‌శతజయంతి ఉత్సవాలు అంకురార్పణ సభలో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్‌ ‌రజినీకాంత్‌ ‌శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ…
Read More...

దిల్లీ టిటిడి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 3 నుంచి 13 వరకు వైభవంగా నిర్వహణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశరాజధాని దిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్‌ఏసీ ప్రెసిడెంట్‌ ‌వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తోలిపారు. మే…
Read More...

సమాచార శాఖ కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా  కల్పించిన   రాష్ట్ర  ప్రభుత్వం శుక్రవారం…
Read More...

మే 1 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్‌ 2‌వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. మే 4, 11,…
Read More...