Tag telugu kavithalu

సంక్షేమానికి పెద్దపీట వేసిన బిఆర్‌ఎస్‌కి వోటు వేసి గెలిపించాలి

 బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 19: కాంక్రీట్‌ జంగిల్‌ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు సెదదిరేలా, స్వచ్ఛమైన గాలి పొందేలా పార్కుల అభివృద్ధితో పాటు క్రీడా మైదానాల వద్ద సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా  హైదరాబాద్‌ మహా నగరాన్ని గొప్ప విజన్‌ తో ముందుకు…

33 రోజులు ..60 సభలు ..!

హుస్నాబాద్‌ నుంచి చేర్యాలదాకా ఆక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 18వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు.. ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటువేయాలి..ఎవరేందో ఎరుకతో గెలిపించాలి కారు గుర్తుకు వోటేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి: ప్రజలకు సీఎం కెసిఆర్‌ పిలుపు ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,నవంబర్‌18:      అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ పార్టీ వొస్తే మళ్ల కరెంటు కష్టాలు

ఇన్వర్టర్లు, జనరేటర్లకు పని ఎన్నికలు మూడు రోజుల పండగ కాదు…ఐదేళ్ల భవిష్యత్తు కెసిఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు నిజామాబాద్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తే కరెంట్‌ కష్టాలు మళ్లీ వొస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వొస్తుందని మంత్రి హరీష్‌…

కౌంట్‌ ‌డౌన్‌..13 ‌ప్రజా‘తంత్రం’

ఎలక్షన్‌ ‌ముందు వోటర్లే దేవుళ్లు ఎన్నికలయ్యాక ఔటర్లో బ్రేకులు గట్టుకి చేరాక ఇంతే సంగతులు మెట్టు దిగరు మెజారిటీ లీడర్లు! మూస పోసినట్టుగా అభ్యర్థులు ఎంపిక సమస్యతో జనం తిప్పలు అరుదైన జాతిగా నిబద్ధ నేతలు వీరే మెరుగైన సమాజానికి కర్తలు – వి.రమేష్‌ ‌బాబు 37 అంశాంలతో తెలంగాణకు ‘అభయహస్తం’ పేర కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను…

సకల జనుల విజయ సంకల్ప సభలు..

 బహిరంగ సభలలో ప్రసంగించనున్న అమిత్‌ షా హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌16:బిజెపి ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్‌ షా ఈనెల 18న తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలలో భాగం గా వివిధ బహిరంగ సభ లలో పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలకు లిసకల జనుల విజయ సంకల్ప సభలి గా నామకరణం…

చిదంబరం తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది

హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది కెసిఆర్‌ ‌తెలంగాణను దేశానికే మోడల్‌గా నిలిపారు చిదంబరం వ్యాఖ్యలపై ఎక్స్ ‌వేదికగా మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌.. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌కాంగ్రెస్‌ ‌నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం..దాన్ని…

చెరువులను మింగిన మల్లారెడ్డి

•అధికారులు చర్యలెందుకు తీసుకోరు •మేడ్చల్‌కు ఐటి కంపెనీల హామీని తుంగలో తొక్కారు •అటకెక్కిన డంపింగ్‌ ‌యార్డ్ ‌సమస్య •కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరుగ్యారంటీలతో పేదలను ఆదుకుంటాం •జవహర్‌ ‌నగర్‌ ‌సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌చెరువుల పక్కన భూములు కొని… చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని…

ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం

దానితోనే ఇప్పుడు రైతుబంధు వొస్తుంది •కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ •పైరవీకారులు, దలారులు కూడా వొస్తరు • భూములను మీరు కాపాడుకుంటారా లేదా •ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో ఆలోచించాలి •నిజామాబాద్‌ ‌రూరల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన…

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…