Tag telugu kavithalu

అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని భయపెడుతుంది అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు..రైతు కూలీలకు ఆర్థిక సాయం ధరణి పేర పెద్ద ఎత్తున భూదోపిడీ…అధికారంలోకి రాగానే విచారణ 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ…బీసీని సీఎం ఎలా చేస్తుంది మీట్‌ ‌ది…

అమ్మను చూసి చాలా నేర్చుకున్నా..నాపై నాన ప్రభావం తక్కువే

చెల్లెలు కవిత చాలా డైనమిక్‌..‌మా కుటుంబంలో అలా ఇంకెవరూ లేరు సతీమణికి చాలా ఓపిక మహిళలకు ఎన్నో పథకాలు తెచ్చాం..ప్రత్యేకంగా నాలుగు ఇండస్ట్రియల్‌ ‌పార్కులు ఏర్పాటు చేశాం మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు కేటాయించక పోవడం బాధగానే ఉంది ‘వుమెన్‌ ఆస్క్ ‌కెటిఆర్‌’ ‌మహిళలతో చర్చా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ :…

నేడు రాష్రానికి కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా

24, 25న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ ‌షోలు సీనియర్‌ ‌నాయకులు బహిరంగ సభలు, రోడ్‌ ‌షోలు, మీడియా సమావేశాలు ప్రజలందరి చూపు…బిజెపి వైపు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌   ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌మరో 10 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపి సీనియర్‌…

‌ప్రచారానికి మిగిలింది పదిరోజులే

ముఖాముఖి పోటీ, త్రిముఖ పోటీలతో హడావిడి ఒకవైపు ప్రచారాలు…మరోవైపు వ్యూహాలు ఇప్పటికే ప్రచారంలో చాలా ముందున్న బిఆర్‌ఎస్‌ ‌దిల్లీ పెద్దల వరుస పర్యటనలతో కాంగ్రెస్‌, ‌బిజెపిల్లోనూ ప్రచారంలో ఊపు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 19 : ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది పది రోజులు మాత్రమే. ఇరవై నాలుగు గంటల ముందు…

కౌంట్‌ ‌డౌన్‌..11 ‌ప్రజా‘తంత్రం’

అంబరాన్ని తాకింది స్టార్‌ ‌వార్స్ ‌రంగంలోకి దిగారు టాప్‌ ‌లీడర్స్ ‌గగనతలంలో ప్రైవేటు చాపర్స్ ‌సొంత విమానాలే నయా ఫోర్స్ ‌ఖర్చుతో కూడిన మేలా అదుర్స్ ఎచ్చులు పోతోంది మనీ మేటర్స్ ‌రచ్చరేపుతోంది ఈ మొత్తం ఫార్స్ ఎవర్ని మెచ్చుతారో మరి వోటర్స్! – ‌వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు…

‌ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి..

ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ ‌పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది…బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వాటిని గుంజుకుంటున్నది బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటై కాంగ్రెస్‌పై కుట్ర ఎన్నికలు వొచ్చినప్పుడల్లా మతచిచ్చు రేపి లబ్ది పొందే యత్నం ఆసిఫాబాద్‌ ‌విజయ భేరి సభలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసిఫాబాద్‌/‌రెబ్బెన, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌ప్రజల…

దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నిలయం

మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి * కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి మహేశ్వరం అర్బన్‌ , ప్రజాతంత్ర, నవంబర్‌ 19: భరత దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నియోజకవర్గం నిలయంగా మరిందని అందరు అన్నదమ్ములు వల్లే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది

కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించండి * రాష్ట్ర హోం మినిస్టర్‌ మహమూద్‌ అలీ ఆదివారం ఉప్పల్‌ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ  మాత్యులు మహమూద్‌ అలీ  ఉప్పల్‌  బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్‌ ఎన్నికల ఇన్చార్జ్‌…

ముంబై తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోరా..?

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం…