Tag telugu kavithalu

క్యూ ..మోసం…

వస్తువు రూపాయే. దాన్ని చూపే దర్జా ఐదు రూపాయలు. అద్దాల అంగడి అంగిట నుండి రాలిపడ్డ అంకె వేసే రంకె ఎంత దూరమైనా చప్పుడొకటే. కాలుపెట్టినది ఒక కోరిక. చూపును మెలదెప్పి, మోసం చేసి రుచి చూపేది నాలుగు కోరికల్ని. అంగరంగ వైభవంగా జేబుకు పెట్టె చిల్లుకు క్యూలో నిలబడి మోసపోవడమే ఫ్యాషన్‌. సెంటర్‌ ఏ.సి.తో…

ఎక్కిస్తున్న విషాన్ని తొలగించి !!

చరిత్రలో నేటి రోజుల పేజీల్ని చింపేయండి! మతపిశాచుల శాసనాలను ధ్వంసం చేసి ఐక్యతా గీతాన్ని ఆలపించండి ! మతమంటూ విధ్వంసం సృష్టిస్తే నడిబజారు ఊరికొయ్యాలకు వ్రేలాడ కట్టండి ! అలముకున్న అంధకారాన్ని తగలబెట్టండి . ఆలస్యం చేస్తే – జీవించే హక్కును జన్మించేహక్కును లేకుండా చేస్తుంది! చెంరచబడ్డ చెరచబడ్డ వారి సాక్షిగా ఐక్యతా లేవదీసి రాజ్యాంగంలోని…

నింగిని నేలకు వంచింది

మనిషి మనిషికి మనసంట మనసు మనిషి వేరువేరంట మనిషి మనిషికి పేరంట పేరు పేరు అవి వేరంట పేరు లేని మనిషి లేరంట మనసు లేని మనిషి వేరంట మనిషిలో మనసు ఉన్నా అది పైకి ఎప్పుడు కనిపించదంట మనిషికి మనసుకు సరిపడదంట లోలోన ఏదో ఒక తెలియని వారంట మనిషికి మనసే తోడంట అవి…

సూక్తి పరిమళం..

వసివాడని జ్ఞాన పరిమళమే పద్యం. అప్రతిహతమైన సృజన రూపంగా, హృదయ రంజకమైన అసిధారా ప్రవాహంగా పద్యం సదా పరిఢవిల్లుతూనే ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు పరంపరలుగా వస్తున్నా తన ప్రాభవాన్ని పదిలం చేసుకుంటూ పద్యం జనరంజకమై దూసుకుపోతూనే ఉంది. సంస్కృత కవి భారవి, తెలుగు కవులలో తిక్కన తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పే…

ఆరు పార్టీలతో ఎదురీదుతున్న బిఆర్‌ఎస్‌

ఈ ఎన్నికలు బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. పదేళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రాన ఈ ఎన్నికల్లో విజయం సాధించడమన్నది ఆ పార్టీకి నల్లేరుమీద నడకేమీకాదన్న విషయం గత ఇరవై అయిదు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చుట్టుముట్టినవిధంగా బిఆర్‌ఎస్‌ చుట్టూ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై  ఉచ్చు…

కాంగ్రెస్‌ పార్టీ కి అండగా విద్యావంతులు,పౌర సంఘాలు

యువతను, వోటర్లను చైతన్యపరిచే తీవ్ర ప్రయత్నం వారి కృషి ఫలొంచేనా..? సర్వత్రా నెలకొన్న ఆసక్తి కాళోజీ జంక్షన్‌(హన్మకొండ), ప్రజాతంత్ర, నవంబరు 29 : తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గత రెండు నెలలుగా తెలంగాణ సమాజంలో రాజకీయ వేడితో అట్టుడికిపోయింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రజా సంఘాలు, మేధావులు  ఈసారి తమ…

తెలంగాణ భవన్‌లో దీక్షాదివస్‌కు అభ్యంతరం

రక్తదానంతో సరిపెట్టుకున్న బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : బీఆర్‌ఎస్‌ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్‌కు పోలీస్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ నేత శంబీపూర్‌ రాజు, లీగల్‌ సెల్‌ నేత సోమ భరత్‌ పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ దీక్ష దివస్‌కు అనుమతి లేదని సీపీ తేల్చి…

ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌ రెడ్డి పూజలు బిర్లా టెంపుల్‌ సందర్శించిన కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును…

వోటు హక్కు వినియోగించుకోవడంలో ఎందుకు నిర్లిప్తత

వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లడం కూడా కారణమా..? వోటర్లపై ప్రలోభాల ప్రభావం ఎంతవరకు? సరిjైున ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో విఫలమవుతున్నామా..? (విష్ణుదాసు రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర): నవంబర్‌ 29 : ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే, ఐదేళ్లకు ఒక్కసారి వొచ్చే ఎన్నికల పండుగ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్‌కు…