Tag telangana

ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలి 

 తమను తెలంగాణలో కలపాలని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు  మంగళవారం ఐటీడీఏ రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు సీపీఐ పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్‌ ‌మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్‌ ‌మాట్లాడుతూ మొదటి నుండి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ,కేంద్ర ప్రభుత్వం స్పందించి…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్ఎం

కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 27:   అదును  దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్ ఎమ్ జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పి హెచ్ సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం…

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు *ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ *మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర *పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్…

తెలంగాణాపై రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమ దురదృష్టకరం

తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రైల్వే పోజెక్టులను మంజూరు చేయడం లోను, ఇప్పటికే మంజూరైన పోజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికా బద్ధంగా విడుదల చేయడం లోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణం గా తీవ్ర అలక్ష్యం ప్రదర్సిస్తోంది. కాజీపేట్‌ ఇం‌టెగ్రల్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బీ నగర్‌- ‌నడికుడు…

తెలంగాణను చూసి పాలనంటే నేర్చుకోండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోడీపై  సినీ నటుడు ప్రకాశ్‌ ‌రాజ్‌ ‌తనదైన శైలిలో విమర్శలు చేశారు.తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్‌ ‌కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి  స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చు కోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత…

మోడీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు రావొచ్చు

అంబేడ్కర్‌ది కాదు.. దేశంలో నడుస్తుంది మోడీ రాజ్యాంగమే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ తెలంగాణకు రూపాయి ఎక్కువిచ్చామని నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థల ఉసిగొలుపు దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌రాజ్యాంగ పరిరక్షణ కొరకే యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతని స్పష్టం న్యూ దిల్లీ, జూన్‌ 27 :…

బంగారు తెలంగాణ పేరు తో ప్రకృతి విధ్వంసం .

-తెలంగాణతో పాటు ప్రకృతిని నాశనం చేసే మాఫియా ఏర్పడింది -ప్రకృతి విధ్వంసం వల్ల భూమి మనుగడకే ముప్పు వాటిల్లింది -తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆవిర్భావ సభలో వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, జూన్ 05 : బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు అన్నారు. అభివృద్ధి పేరుతో…

మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం…

మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం…తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ర్యాలీ అన్ని వర్గాల నుంచి విస్తృత భాగస్వామ్యం; శాంతిని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ పెరుగుతున్న మత దాడులు, మైనారిటీల రాజ్యాంగ హక్కుల భంగం పై ఆందోళన వ్యక్తం చేసిన పాల్గొన్న ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు “శాంతి, సర్వ మత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని,…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ‌షాక్‌ ….

ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్‌ ‌మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్‌ ‌ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణలో విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…