Tag telangana

మహిళా సంఘాల తో రాహూల్ సమావేశం

  భారత్ జోడో పాదయాత్ర లో భాగంగా మంగళ వారం లెగసీ ప్యాలెస్ లో మహిళా సాధికారత పై వివిధ సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సమావేశంలో  ట్రాన్స్ జెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఒంటరి మహిళలు, బస్తి  మహిళల సమస్యలు ,ముస్లిమ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ సంఘాల మహిళ నేతలు రాహుల్ గాంధీకి…

నగారా భేరి మోగించిన రాహుల్ గాంధి

  *ప్రాచీన కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన అతీ ప్రాచీనమైన నగా రాభేరి కళారూపాన్ని మంగళవారం శంషాబాద్ వద్ద భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ జీ ఎదుట ప్రదర్శించారు. కొమ్ము బూరలు…

తెలంగాణలో ఉత్సాహంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్‌ ‌శనివారం ఉదయం ధర్మాపూర్‌…

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్   నృత్యం 

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్  నృత్యం Name(required) Email(required) Website Message Submit   *ఆదివాసీల కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క *భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన  ఖమ్మం జిల్లా ఆదివాసీలు…

భారత్ జోడో యాత్ర ప్రారంభం..

    రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర గురువారం ఉదయం 6.30 ని.లకు ప్రారంభమయింది… రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్.కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి..యాత్ర లో పాల్గొన్నారు. Name(required) Email(required) Website Message Submit…

తెలంగాణాలో నేటి నుండి రాహుల్‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

ఏర్పాట్లను పరిశీలించిన పిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : ‌రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌ ‌జోడోయాత్ర ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లా మక్తల్‌ ‌నియోజకవర్గం కృష్ణ మండలం వద్ద ఉన్న బ్రిడ్జ్ ‌నుండి రాహుల్‌గాంధీ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి…

ఆయన అంతే…మా…మా..మాస్‌ ‌లీడర్‌

‌తండా వాసులతో కలిసి భోజనం మంత్రి అని ఫీలింగ్‌ ‌లేని సాదా సీదా మంత్రి హరీష్‌రావు లీడర్‌ అం‌టే గిట్ల ఉండాలె…మురిసిన తండా ప్రజలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన తండా ప్రజలతో భోజనం ఫోటోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: ఆయన అంతే…గరీబోళ్లు, తండా ప్రజలు…పల్లె ప్రజలు అగుపిస్తే చాలు ఆయన ఆనందం అంతా…