Tag telangana

ఆర్టీసీ విలీనానికి అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతకు ముందు గవర్నర్ రవాణా శాఖ అధికారుల తో బిల్లు పై వివరణ అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ తమిళిసై బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ…

మరో ఉద్యమం అవసరం

సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్రమూర్తి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం అవసరమని సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్ర మూర్తి అన్నారు. తెలంగాణ ఆగమయింది అనుకున్నా వాళ్ళందరూ ఒక వేదిక కిందికి రావాలిసిన అవసరం…

పౌర సమాజం పాత్రం కీలకం

ప్రొ:హరగోపాల్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో  ప్రొ:హర గోపాల్ మాట్లాడుతూ ఇన్ని త్యాగాలు చేసిన తెలంగాణ లో ఫలితాలు ఆశాజనకంగా లేవు.కర్ణాటక తరహలో పౌర సమాజం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ వచ్చాక అంతా బాగుంటదని…

కామన్ ఎజెండా తో ముందుకు పోదాం

ఐ.ఏ.ఎస్ ఆకునూరి మురళి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో  ఐ.ఏ.ఎస్ ఆకునూరి మాట్లాడుతూ బిజెపి దుర్మార్గపు విధానాలు,బి.ఆర్.ఎస్ మోసపూరిత విధానాలు మితిమీరిపోతున్నాయన్నారు.ఇప్పటికే సమయం చాలా వృధా ఐతుంది కాబట్టి,శత్రువు బలంగా ఉన్నాడు,తెలివిగా ఉన్నాడు కాబట్టి దానిన్ని…

సార్” సేవలు చిరస్మరణీయం….

  – నాటి వారి ఆలోచన.. ఆశయాలే… నేటి తెలంగాణ రాష్ట్రం. – ఆచార్యుని ఆశయాలని నిరంతరం కొనసాగిసిస్తాం..  -సార్ మన మధ్య లేకున్నా… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. -ఆచార్య జయశంకర్  జయంతి సందర్భంగా సిద్దిపేట లో విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన మంత్రి హరిశ్ రావు … తన జీవితమంతా…

నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం

న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో  ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సీఎం అభినందించారు. ఆమెకు…

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763…

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు..

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు. Name(required) Email(required) Website Message Submit *బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ *ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ *రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి…

రంజాన్ శుభాకాంక్షలు…: హరీష్ రావు

  పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు .. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు  శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం…