Tag telangana

తెలంగాణ రైతాంగానికి మరో తీపికబురు..

99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ.. ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ .. ప్రకటన విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌    మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల…

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన సిఐ నాగరాజురెడ్డి

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన. సిఐ నాగరాజురెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : రాష్ట్రంలోని తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న రోటరీక్లబ్ లు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిందిగా రెండు రాష్ట్రాల రోటరీ గవర్నర్ డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు…

మైనారిటీల సంక్షేమం..అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఅర్‌ ‌కి శ్రద్ద …: మంత్రి హరీష్‌ ‌రావు సమావేశమైన ఇతర మంత్రులు,సీ ఎస్‌ ఇతర ఉన్నతాధికారులు ‌మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్స్, ‌స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌, ‌మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్‌ ‌స్మశాన వాటికలు, ఆర్‌ ‌టీ ఎఫ్‌, ఎం…

అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం…

-కేసీఆర్‌ ‌నువు రాకపోతే కేటీఆర్‌, ‌హరీష్‌ ‌ను పంపు -టీఆరెస్‌ ‌కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్‌ ‌పార్టీ, లిక్కర్‌ ‌పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. ‌తెలంగాణకు కేసీఆర్‌ ‌చేసిన ద్రోహంపై…

‌మందు పోయలేదు… పైసలు పంచలేదు…

రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుస్తా సీఎం కేసీఆర్‌ ‌పాలన ప్రజా సంక్షేమానికి స్వర్ణయుగం రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు ‌రానున్న శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కెటిఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిసి బంధు పధకం కింద ఎంపిక చేసిన 6వందల లబ్దిదారులకు చెక్కులను పంపిణి…

మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలి

సీఎం కేసీఆర్ ని కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జనగామ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  కోరారు. దీనికి సీఎం  సానుకూలంగా స్పందించారు. అదే…

గదరన్న అంత్యక్రియలకు వేలాదిగా తరలిరండి ..: రేవంత్ రెడ్డి పిలుపు

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల  ఆకాంక్షల నెరేవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలు పెట్టారు గద్దర్..తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు..అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది..పీడిత, తాడిత ప్రజల పక్షాన గదర్ విప్పారు..అని పేర్కొంటూ భూమి,  ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన…

ప్రభుత్వ అధికారిక లాంచనాలతో గదర్ అంత్యక్రియలు

తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సిఎం అన్నారు.జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన…

స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన ప్రజాయుద్దనౌక ..సీ ఎం కేసీఅర్ సంతాపం

తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ కోసం…