Tag telangana

కేసీఆర్ లేకపోతె తెలంగాణా సాకారమయ్యేది కాదు ..

ఈ దేశంలో ఎక్కడైనా సరే పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఏ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అయినా ఇస్తే.. నేను ఏ చర్చకైనా సిద్ధమే! మన పక్కనున్న స్టేట్‌ ‌కమిషన్‌ 4 ‌వేల ఉద్యోగాలిస్తే మనం 34 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అందులో భాగంగానే 20 వేల టీచర్‌ ‌పోస్టులను ఇచ్చాం. పునర్నిర్మాణంలో…

పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడుతారు 

జగనామలో హ్యాట్రిక్‌ ‌సాధిస్తానన్న ముత్తిరెడ్డి ‌సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, తరకు వ్యతిరేకంగా కుట్రలు…

రైతులకు లాభం జరిగేలా బ్యాంకులు సహకరించాలి..:మంత్రి హరీష్ రావు   

  రైతు రుణ మాఫీ డబ్బులు వెళ్లాల్సింది బ్యాంకు అకౌంటల్లోకి కాదు, రైతుల చేతుల్లోకి అని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ వివంతలో నేడు  నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ..రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో…

సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామపంచాయితీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరైన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌,…

తెలంగాణా ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన ఘనత ఫోటో జర్నలిస్టు లదే..!: మంత్రి హరీష్ రావు 

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు గొప్ప పాత్ర పోషించారు. లాఠీలు, ముళ్ళ కంచెలను దాటుకొని నిర్బంధ పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపెట్టారు.. ప్రాణాలు తెగించి మీరు తీసిన ఫోటోలు ఎన్నో.. మిమ్మల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు ..తెలంగాణ ఉద్యమ చరిత్ర గతం కావొచ్చు, కానీ మీరు తీసిన ఫోటోలు రేపటికి సజీవ సాక్ష్యాలు. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ …

జర్నలిస్టుల కాలనీలో గృహ నిర్మాణాల కోసం భూమి పూజ

  దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రంలోని నంది కమాన్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ జర్నలిస్టులకు నివేశన స్థలాలను కేటాయించింది. జర్నలిస్టుల కేటాయించిన నివేశన స్థలాల్లో శుక్రవారం పలువురు జర్నలిస్టులు తమ గృహ నిర్మాణాల పనుల ప్రారంభోత్సవ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్…

తూర్పు టికెట్టు గణేష్ కు కేటాయించాలి..

కెప్టెన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు ప్రముఖ న్యాయవాది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ బద్దిరాజు గణేష్ కు వరంగల్ తూర్పు టికెట్ కేటాయించాలని వరంగల్ నగరానికి చెందిన బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం హనుమకొండ అండర్ గ్రౌండ్ లోని కెప్టెన్ బి లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను కలిశారు…

ముఖ్య మంత్రి పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా పడింది.

తెలంగాణా ఆవిర్భావం …సాంస్కృతిక పోరాట ఫలితం

  మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రంగానికి సేవలందిస్తున్న అల్లం నారాయణ 1974 నుంచి 1982 వరకు నక్సల్బరీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అటు తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఈ తరం కు తెలిసిందే … జర్నలిస్టుగా, రచయితగా, కవిగా..తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డారు……