జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

మీడియా అకాడమీ చైర్మన్ కెఎస్ఆర్ రంగారెడ్డి,ప్రజాతంత్ర,మార్చి20: భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్ లో నిర్మించిన క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ మీడియా సంస్థ భవన సముదాయాన్ని…







