Tag telangana news

నీవు  ఉన్నావనే అనుకుంటా…

నీవు ఉన్నావో లేదో తెలియదు ఏ ఎదురు కాల్పుల్లోనో ఎంతోమంది మరణించారని తెలిపినపుడు ఏ పేపర్లోనూ ఎవరి పేరూ లేదని, నీవు ఇంకా ఉంటావనే అనుకుంటా! గుర్తించినవి బంధువులింటికిపోగా గుర్తెరగనివి గుట్టగా పూడ్చేసినా కూడా నీవు ఇంకా ఉన్నావనే అనుకుంటా ఏ కొండల మాటునో మెరుపులు మెరిసినప్పుడు ఏ మబ్బుల చాటునో ఉరుములు ఉరిమినప్పుడు చీకటి…

విషపూరిత కంపెనీలను వ్యతిరేకించడంనేరమా.!

కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఒకవైపు ఆగమవుతునే ఉన్నాయి.ఏడవ హామీ ఐన ప్రజాస్వామ్య పునరుద్ధరణను పాతర వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనడానికి నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆర్.విజయ్ కుమార్ సస్పెన్షన్ ఇందుకు నిదర్శనం. ప్రజాపాలనంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. విషపూరితమైన కంపెనీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు పాలకులు ప్రజలతో చర్చించాలి అది…

జీవగర్ర

అప్పుడప్పుడు ఒంటరిగా నిలుచొని మనలోకి మనం తొంగిచూసుకోవాలి మనలోని మనసున్న మనిషి మాయమైపోతున్నాడో మనుగడ సాగిస్తున్నాడో గమనించుకోవాలి దారి తప్పుతున్నాడని పిచ్చిపరుగులు తీస్తున్నాడని మనసు అద్దం చూపిస్తే సరిదిద్దుకోవాలి మొత్తంగా మనలోని మనిషితనం కూలిపోకుండా జాగ్రత్తపడాలి మనిషితనమే జీవగర్ర అది కూలిపోయిన నాడు మనమున్నా లేనట్టే.. నడిచే శవాలమైనట్టే.. ౼ కార్తీక రాజు    హనుమకొండ…

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష సాయం సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువగా ఎంపిక కావాలి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో…

భార‌త్ – భూటాన్ స‌రిహ‌ద్దులో కొత్త‌గా ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’

Bandi Sanjay

ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భూటాన్ తో ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు ఇరుదేశాల మ‌ధ్య‌ సత్సంబంధాలు మ‌రింత‌ బలోపేతం ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌, న‌వంబ‌ర్ 7 : భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య గురువారం చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. అసోంలోని దరంగా వద్ద గ‌ల భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది.…

సైబర్‌ ‌నేరస్తుల మాయ‌లో ప‌డొద్దు..

Hyderabad CP CV Anand review with officials

ఆద‌మ‌రిస్తే ఉన్నదంతా దోపిడీ సైబర్‌ ‌సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ ‌బాబు సైబర్‌ ‌నేరాలు 24 శాతం పెరిగాయన్న సిపి ఆనంద్‌   ‌టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్‌ ‌దాడులు పెరిగిపోతున్నాయని ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి జేబులు ఖాలీ చేయాలని కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని…

టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రభుత్వానికి తగదు..

విజయ్‌ కుమార్‌ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునఃసమీక్షించుకోవాలి : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : రాష్ట్ర విద్యా శాఖలో నిర్మల్‌లో ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్షాయులుగా పనిచేస్తున్న ఆరెపల్లి  విజయ్‌ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేయడాన్ని తీప్రంగా ఖండిస్తున్నామని, ఆయ నపై  విధించిన సస్పెన్షన్‌…

భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు హర్షం త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానం ప్రకటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం…

సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం..

today breaking news, telugu short news

అధికారులు ఆయ‌న‌ ఆడించినట్లు ఆడితే చర్యలు త‌ప్ప‌వు. వొచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ ఈ ‌ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం.. మళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని పని చేయాలి. సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం. ఆయన ఆడించినట్లు ఆడితే తరువాత మూల్యం చెల్లించుకోక‌…