Tag telangana news

క‌ళాత్మ‌క ఫోటో అంత సుల‌భం కాదు

World Photography Day

కృత్రిమ మేధ‌తో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు మ‌రింత బాధ్య‌త‌ నైపుణ్యాలు మెరుగుప‌ర‌చుకోవాలి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, ఇందుకు మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే…

విస్తారంగా వానలు..

Rains

ప్రాజెక్టులకు జలకళ ప్రధాన జలాశయాల్లో గేట్లు ఎత్తివేత ప‌ర్యాట‌కుల సంద‌డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్19: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains ) నదులు, కాల్వ‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ మేరకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద…

టీ ఫైబ‌ర్ పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి

T-Fiber

ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందేలా చూడాలి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : టీ ఫైబ‌ర్ (T-Fiber) ప‌నులు జ‌రిగిన తీరు… ప్ర‌స్తుత ప‌రిస్థితి… భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ పై త‌న నివాసంలో సోమ‌వారం…

దూరమవుతున్న వరంగల్ విమానయానం

Mamnoor Airport

కొలిక్కిరాని ఎయిర్‌పోర్టు భూసేకరణ వివాదం  ఎకరాకు రూ 2 నుంచి 3 కోట్లు రైతుల డిమాండ్ ( ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, మండువ రవీందర్‌రావు ) Warangal : మామూనూరు  భూ నిర్వాసితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు (Mamnoor Airport) అభివృద్ధి పనులకు తీవ్ర ఆలస్యం ఏర్పడుతున్నది. అత్యంత విలువైన భూములను ప్రభుత్వం…

త‌ర‌లిపోతున్న ప‌రిశ్ర‌మ‌లు.. దీనికి కాంగ్రెస్ అస‌మ‌ర్థ‌తే కార‌ణం

KTR

గుజ‌రాత్‌కు త‌ర‌లిన కేన్స్ సంస్థ‌ బీఆర్ ఎస్ శ్ర‌మంతా వృధా  దిల్లీకి ఎ.టి.ఎం. మాదిరిగా రాష్ట్రం విరుచుకుప‌డ్డ కె.టి.ఆర్‌  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18: కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యపు పాలనా విధానాలతోనే తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) తీవ్రస్థాయిలో…

గురుకులాలు గురువుల కోసమేనా?

Gurukula Schools

పలుచోట్ల విద్యార్థుల – గురువుల సంఖ్య సమానం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలేజీల తరలింపు మహబూబాబాద్ కాలేజీ.. హన్మకొండలో నిర్వహణ అద్దెలు, హెచ్ఆర్ఏల పేరుతో  రూ.లక్ష ల నిధులు దుర్వినియోగం  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆర్సీవోలు బీసీ గురుకులాల్లో గాడి తప్పిన  పాలన ఎమ్మెల్యేల వినతులు బుట్ట దాఖలు..  మరిపెడ (వరంగల్) ప్రజాతంత్ర:  రాష్ట్ర…

ఉద్య‌మంలో పాల్గొన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ

BJP

 1200 మందికి పైగా యువ‌త ప్రాణ‌త్యాగాలు  బీఆర్ ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ   నిజాయ‌తీ పాల‌నే మా ల‌క్ష్యం   కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ(BJP) తెలంగాణ‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్…

ఎడ‌వెల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆల‌య అభివృద్ధికి  రూ.4.75 కోట్లు

Edavelli LakshmiNarasimha Swamy Temple

ఆల‌య భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న‌ స్వామి ఆశీస్సులు తీసుకునే ఇక‌ముందు ఎన్నిక‌ల ప్ర‌చారం సంప‌ద సృష్టించేందుకు కొత్త ప‌థ‌కాల అమ‌లు మంచి చేస్తున్నందువ‌ల్ల‌నే  త్వ‌ర‌గా ఋతుప‌వ‌నాలు  ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ముదిగొండ‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ప్రజా ప్రభుత్వంలో కీలక భూమిక  పోషిస్తున్నందున ఈరోజు ఎడవెల్లి శ్రీ యోగానంద…

రాష్ట్రంలో నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా

Bhatti Vikramarka Mallu

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు విద్యుత్ చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటు వేగ‌వంతం చేయాలి భ‌విష్య‌త్ విద్యుత్ డిమాండ్‌పై ప్రొయాక్టివ్‌గా తెలంగాణ ప్ర‌భుత్వం దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ బెంగ‌ళూరు,  మే 24: రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క మల్లు (Bhatti…