Tag telangana news

అడ్డమైన ఆంక్షలు..అర్థంలేని షరతులు

రైతు రుణ మాఫీ మొత్తం బోగస్‌ అన్నదాతలను నిండాముంచిన సిఎం రుణ మాఫీ పేరిట మోసానికి తెర ఓ విజన్‌ ‌లేదు, విధానం లేదు…డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం బిఆర్ఎస్‌, ‌బిజెపిలో విలీనమవుతుందని రేవంత్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌రేవంత్‌ అమెరికా ప్రెసిడెంట్‌ అవుతాడని కామెంట్‌…

హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌కర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 16 : రాష్ట్రంలో స్వల్పకాల పర్యటనకు గాను శుక్రవారం హైదరాబాద్‌ ‌చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌థన్కర్‌, ఆయన సతీమణి సుదేష్‌ ‌థన్కర్‌లకు శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార…

విషం చిమ్ముతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

ఏ పనిచేసినా బురదజల్లడమే వారి పని కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావులపై యెన్నం మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావులు కాంగ్రెస్‌పై విషం చిమ్ము తున్నారని మహబూబ్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌…

క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు

ట్విట్టర్‌, ‌ప్రెస్‌ ‌మీట్‌ల ద్వారా కాదు.. మహిళలకు కెటిఆర్‌ ‌బహిరంగ క్షమాపణ చెప్పాలి రైతాంగం బిఆర్‌ఎస్‌ ‌కపట ప్రేమ మాజీ మంత్రి కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేసి, ప్రెస్‌ ‌మీట్‌లో…

బీజేపీలో బీఆర్ఎస్‌ ‌విలీనం తథ్యం

వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌…‌కేటీఆర్‌కు కేంద్ర మంత్రి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా హరీష్‌ ‌రావు దిల్లీలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఆగస్ట్ 16 : ‌బీఆర్ఎస్‌ ‌పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..తన వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ‌నేతలు…

ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,ఆగస్ట్16:‌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్‌ ‌నుంచి  రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకునిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయోగం సక్సెస్‌ ‌కావడంతో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా.. 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని…

‌ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్16 :  ‌మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ ‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 319 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 50, మైనారిటీ వెల్ఫేర్‌ ‌కు సంబంధించి 61,  పంచాయత్‌ ‌రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 27, విద్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 81, ఆరోగ్యశ్రీ కి…

దేశ వ్యాప్తంగా వైద్యుల నిరసనలు

•అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు •ఆందోళనల్లో పాల్గొన్న వైద్యులు,  నర్సులు, మహిళా సంఘాలు •మమత రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసన •ప్రభుత్వం, పోలీసుల తీరుపై కలకత్తా  హైకోర్టు తీవ్ర ఆగ్రహం •ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యమంటూ వ్యాఖ్యలు •హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం కోల్‌కతా,ఆగస్ట్16:  ‌కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం…

ప్రగతి గతికి ఒక ప్రతీక..!

బ్రిటన్‌ భౌతిక దురాక్రమణ నుండి మన భారతదేశం  విముక్తమైన తరువాత  దశాబ్దాలు  గడిచాయి,   శతాబ్దాల పాటు భరతజాతి విదేశీయ బీభత్సకాండకు, దమనకాండకు గురికా వడం ఈ భౌతిక విముక్తికి సుదీర్ఘ నేపథ్యం.  భారతజాతి దాదాపు మూడువేల మూడు వందల ఏళ్లపాటు విదేశీయ బర్బర జాతుల దురాక్రమణలను తిప్పికొట్టడానికి సంఘర్షణ జరుపవలసి వచ్చింది. సహస్రాబ్దుల ఈ…