Tag telangana news

విద్యా హక్కు పరి రక్షణ అందరి బాధ్యత

Today is World Teacher's Day

ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 5 అక్టోబర్, 1966 నాటిది. ఉపాధ్యాయులను మరియు వారి వృత్తిని ప్రభావితం చేసే సమస్యలను విశ్లేషించడానికి ఫ్రాన్స్‌లోని పారిస్‌ లోని ఉపాధ్యాయుల స్థితిగతులపై ప్రత్యేక ఇంటర్‌ గవర్నమెంటల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా…

కెసిఆర్‌ కనిపించకపోవడంలో కెటిఆర్‌ పాత్ర

ఫామ్‌హౌజ్‌లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్‌ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు…

ఓ అందాల మేఘమా!

andhala meghamaa

ఆకాశంలో ఆవిరి మేఘమా అంబరాన అందాల రూపమా కారు మబ్బై గర్జించే మేఘమా గాలి కెరటాలకే భీరువువై పోతావా దూది పింజమై దూరాలకు తేలిపోతావా! నింగి క్రింద నువ్వో మొగులు ఎండకు నువ్వో గొడుగు వానకు నువ్వో మొయిలు ఇంద్రధనస్సు కు నువ్వో వెండి తెర! గగనంలో జలతారు తేరు అప్సరసలు విహరించు విహారాల తీరు…

ధ్యానమే నీ జ్ఞానమై…!

best telugu articles, special stories in telugu, telangana politics, shobha

పుట్టి నూటయాభై వసంతాలు గడిచినప్పటికీ ఓ పురాణ అవతార పురుషుడిలా పుడమితల్లి పై అ”సామాన్యుడై” మన మధ్యే బాపూజీ కదలాడుతున్నాడు..! సత్యం గాంధీజీలా జీవం పోసుకొని మానవ నాగరికతకు బ్రతుకు పాటపు నడక నేర్పుతుంది. అహింస నేటి ఉషోదయాన్ని గుండెకత్తుకొని సత్యాగ్రహమై ఈ జగతి గొంతుకై మాట్లాడుతుంది..! శారీరక మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలలో ప్రకృతి వైద్యమే…

ప్రవక్త

ప్రవక్త ప్రేరిపిత బోధకుడు గడువు ముగిసిన మనిషి సత్యన్వేషణావధి దాటి పరిణామ క్రమం లో వ్యక్తి ప్రవక్త గా మార్పు చెందుతాడు జీవనానికీ కావాలిసిన సిద్దాంతాలు, మార్గదర్శకాలు లోకము, పరలోకము సచ్చిలత, హెచ్చరికలన్నీ మతగ్రంథాలాధారం గా ప్రభోదించబడుతాయి మానవాళి మంచిని మరచిన వేళ దైవత్వము ఆయుధమవుతుంది దైవాన్ని క్రమంగా నమ్మిన నరుడు మానవత్వాన్ని విస్మరిస్తాడు బట్టి…

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Devi Sharannavaratri festival begins

బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి శోభ తెలుగు రాష్టాల్ల్రో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయాల్లో శరన్నవరాత్రి వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు…

పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది

తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడు బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, అలంకరణలు పూదండలతో అలంకరణల్లో శ్రీవారిది ప్రత్యేక స్థానం తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడే కాదు అలంకార ప్రియుడు కూడా. బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు, అలంకరణలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.  కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని అలంకారం భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.…

జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రివేడుకలు

అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో శరన్నవరాత్రివేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆలయాల్లో శైవ సంప్రదాయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవ సంప్రదాయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇదే మాసంలో నిర్వహిస్తారు.ఐదో శక్తిపీఠం అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి దేవాలయం విద్యుత్తు దీపాల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతోంది. రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌ శ్రీజోగులాంబ,…