Tag Telangana news updates

ప్ర‌పంచ వేదిక‌పై ఫ్యూచ‌ర్ స్టేట్‌గా తెలంగాణ‌

Hydra

ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు.. ప్ర‌జ‌ల ఆకాంక్షలే… మా కార్యాచరణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : తెలంగాణ‌ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’ గా బ్రాండ్‌ చేస్తున్నామ‌ని, పెట్టుబడులను ఆక‌ర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల బేగరి…

గత పదేళ్లలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. : సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

CM Revanth Reddy | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారయింద‌ని, 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో తాము బాధ్యతలు స్వీకరించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

Praja Palana | తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు..

Praja Palana Dinotsavam

బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Praja Palana Dinotsavam | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :  తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన, ప్ర‌తిష్టాత్మ‌కమైన రోజ‌ని,  తెలంగాణ బానిస సంకెళ్లు…

హోటల్‌ గదిలో నర్సింగ్‌ విద్యార్థిని మృతి

అత్యాచారం, హ‌త్య చేశార‌ని త‌ల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన దర్యాప్టు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16 : గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని (23).…

గణేష్‌ మండపంలో గుండెపోటుతో టెకీ మృతి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16 : హైదరాబాద్‌లోని మణికొండ పరిధి అలకాపురి టౌన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ గుండెపోటుతో మృతిచెందారు. టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన గణేష్‌ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొన్న అతడు.. ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయ‌డు . ఆదివారం రాత్రి గణేష్…

సెప్టెంబర్ 17 అప్రమత్తమైన పోలీస్ శాఖ

 నిమజ్జనం …రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ..కేంద్ర ప్రభుత్వ ‘విమోచన’ దినం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16  గ‌ణేష్ నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం ఒకేరోజు  జ‌రుగుతున్న నేప‌థ్యంలో హైదరాబాద్‌ పోలీసులకు గ‌ట్టి సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్థాయిలో సిద్ధ‌మ‌య్యారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా,…

నిరుపేద‌ల‌కు స‌ర్కారు శుభవార్త

Minister Uttam Kumar Reddy

అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు విధివిధానాలు ఖరారు చేస్తున్న కేబినేట్‌ ‌కమిటీ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్ రెడ్డి ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ రాష్ట్రంలోని నిరుపేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభవార్త  చెప్పింది. రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు…

చరిత్రలో సెప్టెంబర్ 17 ఎప్పటికి విద్రోహమే

Telangana Liberation Day

గంగా యమునా తెహాజీబ్ సంస్కృతి కి నిలయమైన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింత నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉన్నది.సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో చరిత్ర ను నేడు వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.తుపాకులను,నాగళ్లను కలగలిపి పోరు చేసిన చరిత్ర తెలంగాణ రైతన్నలది. ఇది నేటి తరానికి పెద్దగా…

నేటి గణేశ్‌ ‌నిమజ్జనం కోసం మెట్రో సేవలు

Metro services for today's Ganesh immersion

అర్థరాత్రి 1 గంటవరకు సర్వీసుల పొడిగింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌హైదరాబాద్‌  ‌నగరంలో గణేశ్‌ ‌నిమజ్జనం దృష్ట్యా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి తెలిపారు.  17న అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని…