Tag Telangana news updates

క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

తెలంగాణలోనే కొనసాగించాలని రిక్వెస్ట్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌తెలంగాణ కేడర్‌కు చెందిన పలువురు ఐఏఎస్‌ అధికారులను డీవోపీటీ ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ ‌చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులు సోమవారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆ‌మ్రపాలి,…

సీనియర్‌ ‌జర్నలిస్టులపై దాడి దుర్మార్గం

సిఎం సెక్యూరిటీ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన అలయ్‌ ‌బలయ్‌ ‌కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించి రచయిత, ప్రొఫెసర్‌ ‌మాడభూషి శ్రీధర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పాశం యాదగిరిపై రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ…

సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా

Minister Konda Surekha made sensational comments on ktr

18 వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌మెజిస్ట్రేట్‌ ‌కోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ…

దేశ వ్యాప్తంగా 150 ఆలయాల అభివృద్ధి

యువత  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు న్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి…

ఈ మౌనం ఎందాకా?

Concerns about KCR's silence.. Criticism

కెసిఆర్‌ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్‌ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య  నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ  వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై…

నిత్య నిర్బంధ వేధింపులకు బలైన ప్రొ.సాయిబాబా

 ‌రాజ్యమా సిగ్గుపడూ..! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబాను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్‌ ‌దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా.!…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి

Union Minister Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…

దస‌రా స్ఫూర్తితో ప్ర‌జ‌లంద‌రికీ విజ‌యాలు చేకూరాలి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 :రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శ‌మీ వృక్షానికి…

మ‌హిసాసుర‌మ‌ర్దినిగా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు

నేడు అమ్మ‌వారికి తెప్పోత్స‌వం వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: వరంగల్ లోని ప్రసిద్ద భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. తొమ్మిదవ రోజు శుక్ర‌వారం ఉదయం 4 గంట‌లకు నిత్యాహ్నికం నిర్వర్తించిన అనంత‌రం అర్చ‌కులు అమ్మ‌వారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి పూజ‌లు చేశారు. అలాగే వరాహ పురాణాన్ని అనుసరించి సిద్దిధాత్రి దుర్గ క్రమంలో…