Tag Telangana news updates

పాలమూరులో.. అమరరాజా భారీ పరిశ్రమ

దివిటిపల్లిలో రూ. 3,225 కోట్లతో  గిగా ఫ్యాక్టరీ -1   •సుమారు 4,500 మందికి ఉపాధి  వకాశాలు •శంకుస్థాపన చేసిన కేంద్ర  రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ •హాజరైన రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మహబూబ్‌ ‌నగర్‌ ‌ప్రజాతంత్ర, మార్చి 8 : పాలమూరు జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు…

మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారత్‌

సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్తున్న మహిళల స్ఫూర్తి గొప్పది •దేశ అభివృద్ధిలో వీరి భాగస్వామ్యం ఉండాలి.. •మహిళా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 :  మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్తున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌…

సమాజంలో స్త్రీ పాత్ర అమోఘం

కుటుంబ వ్యవస్థను నడిపించడలో వారి పాత్ర కీలకం మహిళా లోకానికి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు తెలిపారు.…

తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలి

కాజీపేట డివిజన్‌ ఏర్పాటుతో వరంగల్‌ అభివృద్ధి •కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలి.. •కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‌కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి •సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరుతో పాటు  కాజీ పేట రైల్వే డివిజన్‌ ఏర్పాటుపై రాష్ట్ర రోడ్లు,…

‌వివక్ష నుంచి వికాసం దిశగా పయనం

తెలంగాణ మహిళా శక్తి దేశానికి కీర్తి తెచ్చేలా కృషి •పరేడ్‌ ‌గ్రౌడ్‌ ‌లో మహిళా శక్తి సభలో  మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : తెలంగాణ రాష్ట్రం వివక్ష నుంచి వికాసం దిశగా పయనిస్తోదంని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో జరిగిన మహిళా…

మ‌హిళా సంఘాలకు మరెన్నో అవకాశాలు..

త్వరలో  రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు గురుకులాల‌కు మ‌హిళా సంఘాల నుంచి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రా కార్పొరేట్ కంపెనీల‌తో పోటీ ప‌డేలా మ‌హిళా సంఘాల‌ను తీర్చిదిద్దుతాం.. మ‌హిళా సంఘాల బ‌లోపేతంతోనే 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా తెలంగాణ‌ బిఆర్ఎస్ నేత‌ల్లో పైశాచిక ఆనందం ఎందుకు? ఇందిరా మ‌హిళా శ‌క్తి స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్,…

చైనా దురాక్రమణ గురించి…

పత్రికలో సదాశివుడు రాశాడు – ప్రజా సభల్లో మంత్రి నరసింహుడు అది చదివాడు కటంగూరి నరసింహారెడ్డి గారి సంపాదకత్వం లో ‘విశ్వ జ్యోతి’ 1960 లో ఒక మాస పత్రిక గా ప్రారంభం అయింది. ఆయన పరకాల నివాసి. అంతకు ముందు ‘విశ్వ ప్రజా సేవా సమాజ్’ అనే సామాజిక సేవా సంస్థ నేర్పరిచి ప్రజలలో…

దక్షిణాది పక్షాన, తెలంగాణ గొంతుతో మాట్లాడిన రేవంత్‌!

తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతాపార్టీ జైత్రయాత్రను నిరోధించడానికి, దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి, సామరస్య భావాలను వ్యాపింప చేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్‌ వల్ల కలిగే…

మహిళల సంక్షేమానికి విప్లవాత్మక సంస్కరణలు

త్యధికంగా భారత్‌ లోనే అత్యధికంగా మహిళా పైలెట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బిజెపి కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : దేశంలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి బిజెపి ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర మంత్రి,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…