Tag Telangana news updates

పేదల అసైన్డ్ ‌భూములను లాక్కోవొద్దు

దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల ఆందోళన.. అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్‌. అధికారులపై ఫైర్‌ ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 26: అసైన్డ్ ‌భూములను ఇష్టం వొచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికీ లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల లబ్దిదారులు శనివారం ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన ఎంపీ…

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

Skills University

మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ వొచ్చే నెల‌లోనే నిర్మాణ ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.…

న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ….

Sports policy by the end of November

దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాలి.. స్పోర్ట్ యూనివ‌ర్సిటీ బిల్లు స‌త్వ‌ర‌మే రూపొందించాలి… వొచ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేలా చూడాలి.. ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి   తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాల‌సీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం…

ప్రభుత్వంపై నమ్మకం ఉంది : ఉద్యోగ జేఏసీ నేతలు

ఉద్యోగ సంఘాల జెఎసితో సిఎం భేటీ పలు అంశాలపై ముఖ్య‌మంత్రి సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 :‌ తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్ (‌టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో చర్చలు జరిగాయి. సీఎస్‌ ‌శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కేకే, జేఏసీ ప్రతినిధులు…

ఉద్యోగుల స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్క‌రిస్తాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ‌రోసా.. 51 డిమాండ్లపై డిప్యూటీ సీఎం భ‌ట్టి చైర్మ‌న్ గా కేబినెట్ సబ్ కమిటీ డీఏపై రేప‌టి సాయంత్రలోగా నిర్ణ‌యం ఉద్యోగ సంఘాలతో స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22 :  టీజీవో ఉద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు.…

అధికార దుర్వినియోగం చేసిన వారిపై చ‌ర్య‌లు

త్వ‌ర‌లోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వెల్ల‌డి.. హైద‌రాబాద్‌,  ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : గ‌త‌ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌ హయంలో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన…

తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు కీలక నిర్ణయం

సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ ‌నియంత్రణకు సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ ‌వాడకం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు గ్రామస్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్‌కు…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

అలాగే ఉంటుంది

పిట్టలు మాత్రమే ఎగిరిపోతాయి చెట్టు అలాగే దర్జాగా నిలబడుంటుంది పరిమళం మాత్రమే ఆగిపోతుంది గాలి అలాగే మంద్రంగా వీస్తుంటుంది పైరు మాత్రమే కోయబడుతుంది నేల అలాగే బలంగా ఉండిపోతుంది పడవలు మాత్రమే తీరం చేరుకుంటాయి సముద్రం అలాగే గంభీరంగా ఘోషిస్తుంటుంది సూర్యుడు మాత్రమే అస్తమిస్తాడు ఆకాశం అలాగే ఠీవిగా నిలిచుంటుంది రోజులు మాత్రమే గడిచిపోతాయి జ్ఞాపకం…