Tag Telangana news updates

దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంత‌ర పోరాటం

బీఆర్ఎస్ నేతలు ఈ పది ప్రశ్నలకు స‌మాధానం ఇవ్వండి ఐటీ. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స‌వాల్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుప‌ర‌చ‌డానికి కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే నిరంతరం పోరాటం సాగిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.…

మనది రైజింగ్‌ ‌తెలంగాణ..

కుల గణన చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌మనది రైజింగ్‌ ‌తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామన్నారు. దేశానికి…

తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శం

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం• భారత్‌లో ఇంకా బలంగా కుల వివక్ష కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ• దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కులగణనపై బిజెపీవి అర్థం లేని ఆరోపణలు • ప్రధాని మోదీపై రాహుల్‌ ‌విమర్శనాస్త్రాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌తెలంగాణలో జరిగే…

శోక నగరాన్ని సందర్శించండి

MLA Harish Rao

రాహుల్‌ గాంధీ రాక సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు పోస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌5: హైదరాబాద్‌కు వొస్తున్న రాహుల్‌ గాంధీ ముందుగా అశోక్‌నగర్‌ వెళ్లాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.  హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను…

సమగ్ర సర్వేకు సర్వసన్నద్ధం

నేటి నుంచే వివరాల సేకరణకు సన్నాహాలు కఆస్తులు, అప్పులు మొదలు కుటుంబ వివరాల సేకరణ కవివరాలను గోప్యంగా కంప్యూటరీకరణకు చర్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు వేస్తారు. వాటిలో…

గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు

మౌలిక వసతుల కల్పనలో విఫలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఫుడ్‌ ‌పాయిజన్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యా ప్రమా ణాలు దిగజారిపోయాయని, విద్యాసంస్థలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌…

కమిషనర్‌ ‌ను కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

The TWJ team met the Commissioner

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్‌.‌హరిష్‌ను మంగళవారం నాడు సచివా లయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్న లిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐ జె యు)రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్‌ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందంమర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.…

సమగ్ర సర్వే దిశగా కులగణన!

అసమగ్రతకు తావు లేకుండా కసరత్తు ి సర్వేకు రంగం సిద్ధం రాష్ట్రంలో ఈ నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బిసి కులగణన సర్వే  ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక…

మ‌న‌ది రైజింగ్ తెలంగాణ‌..

Caste census

కుల గ‌ణ‌న చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : మనది రైజింగ్ తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామ‌న్నారు. దేశానికి…