Tag Telangana news updates

మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…

ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర

*ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర – రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు ప్రజాతంత్ర  దినపత్రిక క్యాలెండర్- 2025 ను ఐటి,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు మంథని లో ఆదివారం ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి,ప్రజలకు దోహదపడే…

సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం

సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణం.. ఇంటర్వ్యూ సమయంలో దిల్లీలో వసతి కల్పిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు . ఆదివారం ప్రజాభవన్  లో జరిగిన   సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ…

యువత భవిష్యత్ కు భరోసా ప్రజాప్రభుత్వం 

     మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష రూపాయలు      అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం..గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు…

మోసం చేయ‌డం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గ‌మ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…

వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా రు.12 వేలు ..!

Farmer's insurance for every arable acre Rs.12 thousand ..!

పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ‘ గా నామకరణం *భూమిలేని రైతులకు కూడా వర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి నిర్ణయం జనవరి 26 నుంచి అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం…

మహిళా శక్తిని ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యం

The aim is to promote women empowerment

మ‌హిళ‌ల కోసం 15 ర‌కాల వ్యాపారాల‌కు వ‌డ్డీలేని రుణాలు ఉచిత బస్సు ఇస్తే విప‌క్షాల కళ్ల‌లో నిప్పులు పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాదు.. అవకాశమిస్తే దేశాన్ని కూడా చక్కగాదిద్దుతారు. అందుకే మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని , ముఖ్యమంత్రి…

సమస్యల పరిష్కారానికి ఇక‌ హైడ్రా గ్రీవెన్స్

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

హైడ్రా మరో కీలక నిర్ణయం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. జనవరి 6 నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు…

నిరంత‌ర ప్రక్రియ‌గా ఉద్యోగాల భర్తీ

హోంశాఖలో నియామ‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టి ఏడాదిలోనే అగ్నిమాపక శాఖలో 878 మంది నియామ‌కం ‘ఫైర్’ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో మంత్రి శ్రీధర్ బాబు ఖాలీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని…