Tag telangana news

2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తెలంగాణ

Aero Engine Capital

కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం ‘ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర | 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా (Aero Engine Capital) తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా…

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై నీలి నీడలు

 “నవంబర్ 1 లోగా 900 కోట్లు ప్రభుత్వం ప్రకటించిన విధంగా చెల్లించక పోతే, 3వ తేదీ నుండి కళాశాలలు మూసి వేస్తామని, మార్చి ఏప్రిల్ నెలలలో న8ర్వాహించే పరీక్షలకు సహకరించేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టడం అనివార్యం.” విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెలుగు…

ఆంధ్రపాలనలో తెలంగాణకు ద్రోహం

26 జనధర్మో విజయతే3.10.2025 శతజయంతి  తెలంగాణా వేరే రాష్ట్రంగా ఏర్పడితే, దేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సాకుతో ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకులనూ, హైద్రాబాదు నాయకులనూ నిరంతర ప్రయాసతో నమ్మించి తుదకు శ్రీ బూర్గుల రామకృష్ణారావు వారి సమ్మతిని సాధించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు,  రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన…

రాజకీయ ఎత్తుగడ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను ఇరుకున పెట్టే రాజకీయ వ్యూహం అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిందారోపణల పై కేంద్ర విచారణ సంస్థ సీబీఐ కి అప్పగిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది కలిగించే అంశం..! కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష…

బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు

Hyderabad Ganesh Utsav - 2025

ప్ర‌జ‌లు పూర్తి స‌హ‌కారం అందించాలి అన్ని శాఖ‌ల‌వారు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 19:  హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రానున్న  గణేష్ ఉత్సవాలను తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా  శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్…

క‌ళాత్మ‌క ఫోటో అంత సుల‌భం కాదు

World Photography Day

కృత్రిమ మేధ‌తో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు మ‌రింత బాధ్య‌త‌ నైపుణ్యాలు మెరుగుప‌ర‌చుకోవాలి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, ఇందుకు మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే…

విస్తారంగా వానలు..

Rains

ప్రాజెక్టులకు జలకళ ప్రధాన జలాశయాల్లో గేట్లు ఎత్తివేత ప‌ర్యాట‌కుల సంద‌డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్19: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains ) నదులు, కాల్వ‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ మేరకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద…

టీ ఫైబ‌ర్ పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి

T-Fiber

ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందేలా చూడాలి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : టీ ఫైబ‌ర్ (T-Fiber) ప‌నులు జ‌రిగిన తీరు… ప్ర‌స్తుత ప‌రిస్థితి… భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ పై త‌న నివాసంలో సోమ‌వారం…

దూరమవుతున్న వరంగల్ విమానయానం

Mamnoor Airport

కొలిక్కిరాని ఎయిర్‌పోర్టు భూసేకరణ వివాదం  ఎకరాకు రూ 2 నుంచి 3 కోట్లు రైతుల డిమాండ్ ( ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, మండువ రవీందర్‌రావు ) Warangal : మామూనూరు  భూ నిర్వాసితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు (Mamnoor Airport) అభివృద్ధి పనులకు తీవ్ర ఆలస్యం ఏర్పడుతున్నది. అత్యంత విలువైన భూములను ప్రభుత్వం…

You cannot copy content of this page