Tag telangana cm

‘డ్రగ్స్‌’పై ఉక్కుపాదం

చెలామణి, వినియోగం నిరోధంపై సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ అంశంపై మంగళవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి…

You cannot copy content of this page