Tag telangana

అయిదూళ్ళిచ్చిన చాలును..!

ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ ‌మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని…

జర్నలిజం -’కాదు,ఇది’ఎర్న’లిజం..!      

మాయా దర్పణం -4                 జర్నలిస్టు కధనాలు కూడా ప్రజా అవసరాల కంటే తమ అనుకూలదారుల అవసరాలకు ప్రాధాన్యత పెరిగింది.యాజమాన్యం-జర్నలిజం మధ్య అంతరం పెరిగిపోతుంది.యాజమాన్యాల ఆస్థులు వందల,వేల కోట్లకు పరుగెత్తుతుంటే, జర్నలిస్టు కుటుంబాలకు ఇంకా చాలావరకు పూట గడవని స్థితినే ఉంది.వార్తలు నమ్ముకోవడం కంటే అమ్ముకునే…

వ్యవస్థ ప్రక్షాళనకా…ఎన్నికల వ్యూహానికా?”

“99 రోజుల ‘షార్ట్ టర్మ్’ ప్లాన్..  “ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి విజయం కేవలం ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది. 99 రోజుల ప్రణాళిక అనేది కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి…

విజయీభవ

(పదవ తరగతి పరీక్షల సందర్భంగా) “నేను చేయగలను” “నేను సాధించగలను” అనే నమ్మకాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.భయాన్ని వీడండి అపుడే మీకు విజయం అనేది లభిస్తుంది. “నేను సాధించగలను” అనే నమ్మకం మీకు సగం విజయాన్ని అందిస్తుంది. పరీక్షలంటే భయం వద్దు, అది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక గొప్ప…

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం. భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…

మేడారం ..అన్య వర్గాల ఆధిపత్యం 

అదొక ఆధ్యాత్మిక భావన.. ఆ భావోద్వేగానికి వర్ణించడానికి మాటలు చాలవు ఒక ఊహాజణితమైనటువంటి శక్తి స్వరూపిణులుగా సమ్మక్క సారలమ్మలను కొలిచే భక్తులు ఇప్పుడు మేడారంలో కనిపిస్తున్న ప్రాకారాలు పూజా విధానం తంతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. జాతరపై వైదీకీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతే  కాదు ..గిరిజన పూజారులైన కోయ దొరల ప్రాధాన్యతను తగ్గిపోయింది. ఇతర వర్గాల…

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

“అన్నిరకాల వివక్షతలకు దూరంగా, మత సామరస్యం తో దేశ ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో… సమానత్వ భావనతో జీవిస్తూ, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ భారత సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. *77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు* -దేవులపల్లి అజయ్ ప్రజాతంత్ర

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’ * చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం * కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం…