Tag telangana

మేడారం ..అన్య వర్గాల ఆధిపత్యం 

అదొక ఆధ్యాత్మిక భావన.. ఆ భావోద్వేగానికి వర్ణించడానికి మాటలు చాలవు ఒక ఊహాజణితమైనటువంటి శక్తి స్వరూపిణులుగా సమ్మక్క సారలమ్మలను కొలిచే భక్తులు ఇప్పుడు మేడారంలో కనిపిస్తున్న ప్రాకారాలు పూజా విధానం తంతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. జాతరపై వైదీకీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతే  కాదు ..గిరిజన పూజారులైన కోయ దొరల ప్రాధాన్యతను తగ్గిపోయింది. ఇతర వర్గాల…

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

“అన్నిరకాల వివక్షతలకు దూరంగా, మత సామరస్యం తో దేశ ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో… సమానత్వ భావనతో జీవిస్తూ, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ భారత సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. *77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు* -దేవులపల్లి అజయ్ ప్రజాతంత్ర

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’ * చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం * కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం…

యాదగిరి గుట్టలో రథసప్తమి వేడుకలు

రథసప్తమి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి వారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం రధసప్తమి సందర్భంగా శ్రీ స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం గం.6.30లకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేసి తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం మరియు రధసప్తమి విశిష్టత అర్చకులు…

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి

*నాంపల్లి ఫర్నిచర్ మాల్ అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం* *మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా* * రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర…

ప్రజాస్వామ్య పరిరక్షణ కు వోటు వజ్రాయుధం

*బాధ్యతాయుత వోటింగ్ తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ *తెలంగాణలో వోటర్లు 3.39 కోట్లకు చేరారు: సీఈవో సి. సుదర్శన్ రెడ్డి బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ…

తెలంగాణా కు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ

వికసించిన తెలుగు పద్మాలు! గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (2026) ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగు వారు ఉండడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమార స్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామ్ రెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమార స్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త కాగా, రామ్ రెడ్డి…

ఒక తరం నడిచిన నడక 

“మనం ఒకవ్యక్తిని మరిచిపోతే పరవాలేదు. కానీ ఒకకాలాన్ని మరిచిపోతే ఎట్లా?  ‘సహచరులు’ మనకు చెప్పేది ఇదే మనచుట్టూ ఉన్నవాళ్లు మనతో నడిచేవాళ్లు మనతో మాట్లాడేవాళ్లు ఏదో ఒకరోజు చరిత్రగా మారతారు. ఇక్కడ సహచరులు పక్కనే నడిచిన వ్యక్తులు కాదు. ఒకే కలను భుజాలపై మోసినవాళ్ళు.  ఒకే భయాన్ని గొంతులో దాచుకున్నవాళ్ళు.  ఒకే మౌనాన్ని పంచుకున్న రాత్రులు. వి.వి. కవిత్వం…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు: వినోదమా లేక దోపిడీయా?

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరిగిన సినిమా టికెట్ ధరలు కేవలం సామాన్యుడి జేబుకు భారంగా మారడమే కాకుండా, ఒక తీవ్రమైన సామాజిక ఆర్థిక చర్చకు దారితీశాయి. అసలు సినిమా అనేది ఒక ప్రజా వినోద సాధనమా లేక లాభమే పరమావధిగా సాగే వ్యాపారమా? అనే ప్రాథమిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సినిమా ఒక సృజనాత్మక కళగా…