Tag Supreme Court

ఉచిత పథకాలతో ప్రజల్లో శ్రమించే తత్వం పోతోంది..

సోమరులను తయారు చేస్తున్న ఉచితాలు.. •కష్టపడకుండానే డబ్బులు వొస్తే.. పనిచేస్తారా? •రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ‘సుప్రీమ్‌’ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి12 (ఆర్‌ఎన్‌ఎ): ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే తత్వం పోతోందని, వారు పనులకు దూరంగా ఉంటున్నారని, రాజకీయ పార్టీల ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా…

సుప్రీమ్‌’ ‌చరిత్రలో మరో కొత్త అధ్యాయం

ఇక లైవ్‌ ‌స్ట్రీమింగ్‌లో కేసుల విచారణ ప్రత్యేక యాప్‌ ‌ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు  ‌సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై ‘సుప్రీమ్‌’‌లో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్‌ ‌స్ట్రీమింగ్‌ ‌చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.…

తిరుపతి లడ్డూలో కల్తీ విచారణ నేటికి వాయిదా వేసిన సుప్రీం

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం పదిన్నరకు వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణపై కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు రేపటి వరకూ సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరడంతో విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం శుక్రవారం ఉదయం పదిన్నరకు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. ముఖ్యమంత్రి…

వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి?

issued by the Supreme Court

 అటవీ హక్కుల కల్పనలో అడుగడుగునా మొకాలు అడ్డు మన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్రాలు  ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు అంతా అడవులను ఖాళీ చేయాల్సిందేనా? అసలు వివాదం ఏమిటి? కొత్త వివాదం ఎందుకు వొచ్చింది? వన్యప్రాణుల సంరక్షణకు అడవుల్లో మనిషి ఉనికి లేకుండా చూడాలనే ఆలోచన ఎవరికి వచ్చింది?…

 రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయాలకు అనుమతుల్లేవు

Former MLA Kancharla Bhupal Reddy

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కూల్చివేతపై ‘సుప్రీమ్‌’‌కు వెళతాం: కంచర్ల నల్లగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ‌నల్లగొండలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశంపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ ‌రెడ్డి స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు. అలాగే ఇచ్చిన ఆదేశంపై అప్పీల్‌కు వెళ్తున్నాం. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ…

ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీమ్‌ కోర్టు ఆమోదం

ఉప కులాల వర్గీకరణను సమర్థించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని వెల్లడి ఏడుగురు సభ్యుల సిజెఐ ధర్మాసనం సంచలన తీర్పు న్యూదిల్లీ, ఆగస్ట్‌ 1(ఆర్‌ఎన్‌ఎ) : ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు చారిత్రక తీర్పును వెల్లడిరచింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత…

నీట్‌ కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ 24 లక్షల అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిరదని ఆగ్రహం న్యూదిల్లీ, జూన్‌ 13 : నీట్‌  కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్‌ గురువారం మరోసారి డిమాండ్‌ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టిఎ) డైరెక్టర్‌ జనరల్‌ని తొలగించాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఈ అంశంపై దేశ…

అంతా ఉత్కంఠత… ప్రత్యర్థే అభ్యర్థి అవుతాడా ?..:నేడు సుప్రీమ్ కోర్ట్ తీర్పు

సుప్రీమ్‌ కోర్టులో నేడు వనమా కేసు విచారణ జరపనున్న త్రి సభ్య ధర్మాసం వనమా రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబం సంచనలాకు వేదికగా నిలుస్తూ దేశవ్యాత్తంగా వార్తల్లో నిలుస్తుంది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు కేసుపై సుప్రీం కోర్టులో…

నిరసన ప్రాథమిక హక్కు

నిజానికి ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలోకెల్లా అతి సున్నితమైన వాడు రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షా స్మృతిలోని ప్రజాభద్రత నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చరిత్రాత్మక సమరం సాగించాడు. ఆయన శాంతిభద్రతలు, ప్రజాభద్రత, రాజ్య సురక్షితత్వం అనే మాటల నిర్వచనాలేమిటని ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు కూడా ఆ మాటలను…

You cannot copy content of this page