Tag #State government #supports farmers #Minister Uttam

రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్ను

– రబీ ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే నెంబర్ 1 – కేంద్రం లక్ష్యాలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు – ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్ర సృష్టించింది – బీజేపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలో రికార్డు…