ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో పురోగతి..

ఎస్ఎల్బీసీ ఘటనలో మరో మృతదేహం లభ్యం మృతుడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ గా గుర్తింపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత ఫిబ్రవరి 22న టన్నెల్ లో ప్రమాదం జరగగా ఎనిమిది మంది కార్మికులు, ఇంజనీర్లు, మిషన్ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పలు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు వారి ఆచూకీ కోసం…