Tag SLBC Tunnel

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో పురోగతి..

SLBC tunnel is ready

ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో మరో మృతదేహం లభ్యం మృతుడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ గా గుర్తింపు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గత ఫిబ్రవరి 22న టన్నెల్‌ లో ‌ప్రమాదం జరగగా ఎనిమిది మంది కార్మికులు, ఇంజనీర్లు, మిషన్‌ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పలు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు వారి ఆచూకీ కోసం…

‌బాధితులను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం..

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌  ‌ప్రమాదం దురదృష్టకరం ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు భారత సైన్యం సహకారం ఈ రాత్రికి ఘటనా స్థలికి ఆర్మీ రెస్క్యూ టీం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో ఈ తరహా సంఘటన చోటు…

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా •పూర్తి స్థాయిలో  సాయం అందిస్తామని హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి…

రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పూర్తి

Minister Uttam Kumar Reddy

సవరించిన అంచనాల మేరకు 4,650 కోట్ల కేటాయింపు 700 మంది ఏఈఈల నియామకం మరో 1238 ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతిబంధకంగా  భూసేకరణ భూసేకరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి శాసన సభలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  వొచ్చే ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు…