ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్వి మాటలే తప్ప చేతలు లేవు

అంచనా వ్యయాన్ని రూ. 200 కోట్లకు ఎందుకు పెంచారు? ప్రభుత్వ పాఠశాలలను మూసేసే కుట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సీఎం రేవంత్ రెడ్డివి మాటలే తప్ప చేతలు లేవని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమర్శిచారు.…

