Tag RSS

కాళ్ల కింద నేల కదులుతోంది, గమనించారా?

Legitimacy Crisis Looms Over PM Narendra Modi’s Leadership

“అందరూ అంగీకరించకపోవచ్చును కానీ, పదకొండు సంవత్సరాల తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి సారి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నది. అదేమిటి, ఇప్పుడు సాధారణ ఎన్నికలు లేవుకదా, బీహారో, తమిళనాడో గెలిచినా ఓడినా కలిగే అదనపు లాభం, అధిగమించలేని ప్రమాదం ఏముంటాయి? అన్న సందేహం కలుగవచ్చు. కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నైతిక సంక్షోభం గురించి, లెజిటిమసీ సంక్షోభం…

ఆరెస్సెస్‌ ‌వ్యవస్థాపకులు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌

‌నేడు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ ‌జయంతి కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ (ఏ‌ప్రిల్‌ 1, 1889 – ‌జూన్‌ 21, 1940) ‌భారత దేశంలో హిందూ జాతీయ వాద భావజా లానికి ఒక బలమైన పునాది వేసిన వ్యక్తి. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌. ‌యస్‌.‌యస్‌.) ‌వ్యవస్థాపకుడిగాసుపరిచితులు. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయాలనే దృఢ సంకల్పంతో…

భగవత్‌ ‌వ్యాఖ్యలు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దమే

పాట్నా సంవిధాన్‌ ‌సురక్ష సమ్మేళన్‌ ‌లో కాంగ్రెస్‌ అ‌గ్రనాయకుడు రాహుల్‌గాంధీ పాట్నా,జనవరి18 :దేశ స్వాతంత్య్రం  విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అ‌గ్రనాయకుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. బీహార్‌ ‌రాజధాని పాట్నాలో జరిగిన‘ సంవిధాన్‌ ‌సురక్ష సమ్మేళన్‌ ‘ ‌కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ ఈ ‌వ్యాఖ్యలు…

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మధ్య బంధాలు  మారుతున్నాయా ?

2013లో సంఘ్ తన సభ్యత్వం కోసం 28,424 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 2014లో మోదీ విజయం సాధించిన వెంటనే, సంఘ్ దరఖాస్తులలో అకస్మాత్తుగా పెరుగుదలను చూసింది, దాని ర్యాంకుల్లో అనేక రెట్లు పెరిగింది, ఆ సంవత్సరం 97,047 దరఖాస్తులు వొచ్చాయి, ఆ తర్వాత కూడా 2015లో 81,620, 2016లో 84,941 వొచ్చాయి. .స్వయంసేవకుల సంఖ్య పెరగడంతో…

మరపురాని, మరచిపోలేని మజిలీలు …

కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు  పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే.  రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్.  ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ…

ప్రజల ఆహార హక్కు పై రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌!) ‌దాడి

ఆదివారం జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (  జె ఎన్‌ ‌యు) కావేరీ హాస్టల్‌లో విద్యార్థులపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌( ఆర్‌ ఎస్‌ ఎస్‌)  ‌లిఫుడ్‌ ‌కోడ్‌లిను విధిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(  ఏబీవీపీ)  గూండాలు దాడి చేశారు  శ్రీరామ నవమిని సాకుగా తీసుకుని మెనూలో  కోడి మాంసం(చికెన్‌)  ఉం‌డకూడదని ప్రకటించారు.  శ్రీరామనవమి…