Tag revanthreddy

పెయింటింగ్ ద్వారా ముఖ్య మంత్రి  రేవంత్‌ రెడ్డి కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు 

-ఒక యువ‌చిత్ర‌కారుడి య‌త్నం కొడంగల్ ప్రజాతంత్ర నవంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను సాధించి…

ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డను ఎన్నుకుందాం

Vice President Election

 పార్టీలకతతీంగా ఎన్టీఆర్‌ ‌స్ఫూర్తితో  వోటేద్దాం రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం  తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్19: ‌పార్టీలకు అతీతంగా తెలుగవాడైన జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌ ‌రెడ్డి (B.Sudarshan Reddy) ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఆయనను కాంగ్రెస్‌…

పేదల చిరకాల వాంఛ సాకార‌మ‌వుతోంది..

Indiramma Housing scheme

లక్ష మందితో ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం..  బెండలంపాడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం..  పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇండ్లు  ఈనెల 21న సీఎం పర్యటన ఏర్పాట్లను ప‌రిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : అతిత్వరలో పేదల కల సాకారం కాబోతున్నదని…

తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్..

రేవంత్  అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలన ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పాడిపోతుండటం ఆందోళనకరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఇటీవల విడుదలైన కాగ్ నెలవారీ   గణాంకాల  ప్రకారం, రాష్ట్ర సొంత పన్నుల…

రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

Former minister Harish Rao fire on CM

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి.. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. శాంతి భద్రతలు…

కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు..

బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో లో  చేరారు .  జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు . మంత్రి…