Tag public safety

దూషణల నుంచి దాడుల వరకు ..!

తెలంగాణా మలిదశ ఉద్యమ సందర్భంలో .. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అన్న దశలో ఈ ప్రాంత బుద్ధి జీవులు, విద్యావంతులు రాష్ట్ర అవతరణ అనంతరం ప్రజల జీవితాల్లో .. రాజకీయాల్లో గుణాత్మక మార్పు వొస్తుందని ఆశించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారడం ఆందోళన కలిగిస్తుంది. ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు,…

పెరుగుతున్న నేరాలు.. సైబర్ మోసాల నుంచి హత్యల వరకు!

Rising Crimes From Cyber Frauds to Brutal Murders..

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, అదే సమయంలో నేరాల పెరుగుదల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2024 లో తెలంగాణ లో సైబర్ నేరాల రేటు ప్రతి లక్ష జనాభాకు 71.1 కేసులుగా నమోదై దేశంలోనే అత్యధికంగా నిలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేశ సగటు 7.3 కేసులతో…

నెత్తురోడుతున్న రహదారులు- ఎవరు బాధ్యులు?

“పెరుగుతున్న వాహనాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుంటే, రహదారులపై ప్రజల భద్రతను కాపాడటానికి మనకు సరైన రోడ్ల ప్రణాళిక అవసరం. అదేవిధంగా కఠినమైన చట్టాల అమలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పద్ధతులు కూడా అవసరం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో డిసెంబర్ 11, 2025న ప్రచురితమైన కథనం ప్రకారం భారతీయ రోడ్లపై గుంతలు నిశ్శబ్ద హంతకులుగా తయారయ్యాయి. 2023లో రికార్డు…

మేడారం జాతర లో అపశృతులు..

“అంతా బాగానే ఉంది కానీ… చివరి రెండ్రోజులు భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మేడారం నుండి పస్రాకు ఆరేడు గంటలు పట్టింది. బస్సయిన.. కారయిన అదే టైమ్. తప్పదు మరి. రోడ్ దిగి వేరే దారిలో వెళ్ళడానికి కూడా లేదు. రోడ్డుకు రెండు వైపుల చెట్లే. శుక్రవారం హన్మకొండలో బయలు దేరిన భక్తులు దాదాపు పది గంటల…

ఆధ్యాత్మిక శోభ మూఢ విశ్వాసాలతో తెల్లారుతున్న బతుకులు

“తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీకమాసంలో  దేవాలయాలకు క్యూ కడుతున్నారు. కొందరు అయ్యప్ప మాల ధరిస్తున్నారు, ఇంకొందరు అరుణాచలం గిరిప్రదిక్షణ వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. చిన్న దేవాలయాల్లో గుండాట,పేకాట, క్యాబరే డాన్స్, జూదం పెచ్చరిల్లి పోయాయి. వెర్రి పుంతలు తొక్కుతున్న ఈ ప్రక్రియ ఏ సంప్రదాయం.. ఏ సనాతనము అర్థం కావడం లేదు.” కొయ్య బొమ్మలు …

వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా!

“పదేళ్లుగా దేశంలో నెలకొన్న  విభజన వాతావరణంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక అసహనం, తమ ప్రాధాన్యాలను అమలుచేయించడానికి పౌర నిఘా (విజిలాంటిజమ్) పెరిగిపోయాయి. మూక దాడులు, హింసాకాండ పెరిగిపోయాయి. గోమాంసం తింటున్నారని, గోవులను అక్రమరవాణా చేస్తున్నారని అనుమానంతో హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే, ఉత్తరభారతంలో పరిస్థితులు ఉన్నాయి..” “వయసుడిగిన నాడు నన్ను…

బృహత్ నేరం!

కొండను తవ్వడం కష్టమే. అది తరువాత సంగతి. కాని కొండను తవ్వి యెలుకనైనా పట్టకపోతే అంతకంటే అపఖ్యాతి మరొకటి వుండదు. అందువల్ల కొండను తరువాత తవ్వొచ్చు. ముందు యెలుకను పట్టేస్తే వొక పనైపోతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవు యెలుకను పట్టే పథకాలు వేశాడు. ఎలుకని పట్టడానికి ముందుగా పిల్లుల్ని పెంచాడు. ఆ పిల్లులకి పిల్లలు పుట్టాయి.…