Tag public participation

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…

బాధ్యతలు విస్మరిస్తున్న పౌర సమాజం

పోలీసు వ్య‌వ‌స్థ లేని స‌మాజాన్ని ఊహించ‌లేం. ఆరాచ‌కుల ఆగ‌డాలనుంచి సామాన్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డమ‌నే త‌మ విధినిర్వ‌హ‌ణ‌లో ప్రాణాల‌కు ఎంత‌మాత్రం వెర‌వ‌ని పోలీసుల త్యాగాలు స‌దా సంస్మ‌ర‌ణీయం.  విధి నిర్వ‌హ‌ణ‌లో ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి  వ‌ర‌కు 191 మంది పోలీసులు అసువులు బాయ‌టం సామాన్యుల ర‌క్ష‌ణ‌కు, అరాచ‌క‌శ‌క్తుల‌ను అణ‌చివేయ‌డంలో త‌మ ప్రాణాల‌ను లెక్క‌చేయనిత‌నాన్ని వెల్ల‌డిస్తున్న నిష్టుర…