దండకారణ్యంలో ఆదివాసీలపై హత్యాకాండను ఆపండి

పౌర ప్రజా సంఘాల డిమాండ్ కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఏప్రిల్ 26: మధ్యభారతంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో కర్రెగుట్టల్లో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్(Professer Haragopal) , అధ్యక్షుడు డాక్టర్ జి.లక్ష్మణ్, విరసం నాయకుడు పాణి, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, భారత్ బచావో…

