Tag Prime Minister Modi

బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం న్యూదిల్లీ,జూన్‌4: ‌బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం

పీఎం గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ అక్టోబర్‌ 9: ‌ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం  నిర్ణయించింది. గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన పథకాన్ని 2028 డిసెంబర్‌…

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మోదీ

రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలిచార‌ని, బిజెపితోనే సుస్థిర పాలన సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్ర‌ధాని నరేంద జన్మదినం సందర్భంగా భారతీయ…

బడిబువ్వకు ‘తిథి తిప్పలు’!

గుడ్డెద్దు శేన్ల పడుడంటే గీ తీర్గనే! సదూకునే పోరల్లకు బళ్ళె అంబటేల బెట్టేడి బడి బువ్వనే కాదుల్లా! ఇటు సంది వూరోళ్ళను సుత బువ్వ పెట్టమంటాంది మన సర్కార్‌ ! ఏ ఇంట్ల యెసోంటి పబోజనమైనా, సుట్టాలకింత బెట్టినట్టే వూరి బడి పోరల్లకింత బువ్వ పెట్టాలంటాంది. యెందుకంటె పబోజనం కాడి బువ్వ జరింత అవ్వల్‌ టది.…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…

విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌…

ఉ‌గ్రవాదాన్ని సమూలంగా పెలికిస్తాం

సైనికుల త్యాగాలను దేశం మరవదు కార్గిల్‌ అమరులకు ప్రధాని మోదీ నివాళి కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా పాక్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు షింకున్‌ ‌లా టన్నెల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ పనులకు శ్రీకారం లద్దాఖ్‌, ‌జూలై 26 : దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ ‌భారతావని ఎప్పటికీ రుణపడి…

తెలంగాణపై విషం చిమ్ముతున్న ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారు ఆరు హామీలు కాదు ..6 గురు ముఖ్యమంత్రులు ఖాయం… 6 నెలల పాటు కర్ఫ్యూ, 6 గంటలు మాత్రమే కరెంట్‌ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌నాయకులదంతా అసత్య ప్రచారాలు వారు అధికారంలోకి వస్తే ఆరు  నెలలకో సిఎం నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌నియోజకవర్గ కార్యక్రమాల్లో హరీష్‌…

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

గవర్నర్‌ ‌తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సహా పలువురు బిజెపి నేతల స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన మంత్రి తలసాని ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు గంటల పర్యటన కోసం శనివారం 11-30 గంటలకు…