Tag Prajatantra

వృక్షరోదన !

The tree cries

నీడనిచ్చే నేను మోడయ్యాను! మోడైనా కూడా గూడయ్యాను ! మోడుబారకుండా రక్షించు వాయు కాలుష్యాన్ని తొలగించు! నీడనిస్తున్నా.. పట్టించుకోవు! కూడు నిస్తున్నా.. రక్షించు కోవు! నేను వదిలే గాలి కావాలి కానీ నన్ను మాత్రం గాలికొదిలేస్తావ్!? నన్ను నరికే ముందు నీ వంక జాలిగా చూస్తున్నా.. నీ మనసు కరగదే? జడ పదార్థం లా చూస్తూ ఉంటావే? నీ జడత్వమే..…

శాంతి కపోతాలు ఎగరాలి..!

రెక్కలు విప్పుకున్న సామ్రాజ్యవాదం మితిమీరిన రాజ్యకాంక్షతో మానవీయతను విస్మరించి రగిలించే యుద్ధజ్వాలలు ఆరని అగ్నిజ్వాలలై రావణకాష్టంలా మండుతున్నాయి! ఆధిపత్యం కోసమో, ఆక్రమణల కోసమో ఆత్మరక్షణకో, ఆయుధాల విక్రయాలకో సాగించే యుద్ధోన్మాద చర్యలు ప్రళయ భీకర యుద్ధాలుగా మారి సృష్టించే మారణ హోమాల్లో జనజీవనం ఛిద్రమైపోయి చిన్నారులు, మహిళలు, వృద్ధులు తుపాకుల తూటాలకు బలియై నెత్తుటి మడుగుల్లో హాహాకారాలు చేస్తూ మృత్యువు ఒడిలో…

నీవు  ఉన్నావనే అనుకుంటా…

నీవు ఉన్నావో లేదో తెలియదు ఏ ఎదురు కాల్పుల్లోనో ఎంతోమంది మరణించారని తెలిపినపుడు ఏ పేపర్లోనూ ఎవరి పేరూ లేదని, నీవు ఇంకా ఉంటావనే అనుకుంటా! గుర్తించినవి బంధువులింటికిపోగా గుర్తెరగనివి గుట్టగా పూడ్చేసినా కూడా నీవు ఇంకా ఉన్నావనే అనుకుంటా ఏ కొండల మాటునో మెరుపులు మెరిసినప్పుడు ఏ మబ్బుల చాటునో ఉరుములు ఉరిమినప్పుడు చీకటి…

విషపూరిత కంపెనీలను వ్యతిరేకించడంనేరమా.!

కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఒకవైపు ఆగమవుతునే ఉన్నాయి.ఏడవ హామీ ఐన ప్రజాస్వామ్య పునరుద్ధరణను పాతర వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనడానికి నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆర్.విజయ్ కుమార్ సస్పెన్షన్ ఇందుకు నిదర్శనం. ప్రజాపాలనంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. విషపూరితమైన కంపెనీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు పాలకులు ప్రజలతో చర్చించాలి అది…

జీవగర్ర

అప్పుడప్పుడు ఒంటరిగా నిలుచొని మనలోకి మనం తొంగిచూసుకోవాలి మనలోని మనసున్న మనిషి మాయమైపోతున్నాడో మనుగడ సాగిస్తున్నాడో గమనించుకోవాలి దారి తప్పుతున్నాడని పిచ్చిపరుగులు తీస్తున్నాడని మనసు అద్దం చూపిస్తే సరిదిద్దుకోవాలి మొత్తంగా మనలోని మనిషితనం కూలిపోకుండా జాగ్రత్తపడాలి మనిషితనమే జీవగర్ర అది కూలిపోయిన నాడు మనమున్నా లేనట్టే.. నడిచే శవాలమైనట్టే.. ౼ కార్తీక రాజు    హనుమకొండ…

క‌విత్వపు కూడ‌లి…

స‌మాజ సంబంధాల‌ను ప్ర‌తిబింబింప‌జేసే భావోద్వేగ రూపం క‌విత్వం. మాన‌వ సంబంధాలు అంత‌రించిపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో మాన‌వ ప్ర‌వృత్తుల‌ను స‌రిచేయ‌డానికి క‌వి చేతిలో ఉన్న క‌విత్వమే బ‌ల‌మైన మాధ్య‌మం. లోకంలోని చీక‌టి తొల‌గి వేకువ వెల్లివిరియాల‌ని కోరుకుని అందుకు అక్ష‌రాల‌ను క‌వితా వాహిక‌లుగా మలిచిన‌ క‌వి న‌ల్ల‌గొండ ర‌మేశ్. కూడ‌లి చెట్టులోని క‌విత‌లు ర‌మేశ్‌లోని నిరంత‌ర మాన‌వీయ…

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష సాయం సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువగా ఎంపిక కావాలి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో…

భార‌త్ – భూటాన్ స‌రిహ‌ద్దులో కొత్త‌గా ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’

Bandi Sanjay

ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భూటాన్ తో ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు ఇరుదేశాల మ‌ధ్య‌ సత్సంబంధాలు మ‌రింత‌ బలోపేతం ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌, న‌వంబ‌ర్ 7 : భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య గురువారం చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. అసోంలోని దరంగా వద్ద గ‌ల భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది.…

సైబర్‌ ‌నేరస్తుల మాయ‌లో ప‌డొద్దు..

Hyderabad CP CV Anand review with officials

ఆద‌మ‌రిస్తే ఉన్నదంతా దోపిడీ సైబర్‌ ‌సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ ‌బాబు సైబర్‌ ‌నేరాలు 24 శాతం పెరిగాయన్న సిపి ఆనంద్‌   ‌టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్‌ ‌దాడులు పెరిగిపోతున్నాయని ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి జేబులు ఖాలీ చేయాలని కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని…