Tag Prajatantra

మోసం చేయ‌డం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గ‌మ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…

వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా రు.12 వేలు ..!

Farmer's insurance for every arable acre Rs.12 thousand ..!

పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ‘ గా నామకరణం *భూమిలేని రైతులకు కూడా వర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి నిర్ణయం జనవరి 26 నుంచి అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం…

మహిళా శక్తిని ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యం

The aim is to promote women empowerment

మ‌హిళ‌ల కోసం 15 ర‌కాల వ్యాపారాల‌కు వ‌డ్డీలేని రుణాలు ఉచిత బస్సు ఇస్తే విప‌క్షాల కళ్ల‌లో నిప్పులు పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాదు.. అవకాశమిస్తే దేశాన్ని కూడా చక్కగాదిద్దుతారు. అందుకే మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని , ముఖ్యమంత్రి…

సమస్యల పరిష్కారానికి ఇక‌ హైడ్రా గ్రీవెన్స్

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

హైడ్రా మరో కీలక నిర్ణయం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. జనవరి 6 నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు…

నిరంత‌ర ప్రక్రియ‌గా ఉద్యోగాల భర్తీ

హోంశాఖలో నియామ‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టి ఏడాదిలోనే అగ్నిమాపక శాఖలో 878 మంది నియామ‌కం ‘ఫైర్’ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో మంత్రి శ్రీధర్ బాబు ఖాలీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని…

ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు

బుధ్దభవన్‌ ‌వేదికగా వినతుల స్వీకరణ హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి4: ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి…

క‌నుమ‌రుగయ్యే ప్ర‌మాదంలో తెలుగు భాష‌

ప్రాథమిక స్థాయి వరకు తెలుగులోనే బోధన తెలుగులో కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు సినిమా పేర్లు మ‌న‌భాష‌లో ఉండాల్సిందే.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలని సూచించారు.…

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు సంపూర్ణ స‌హకారం..

మహావీర్ జైన్ సంస్థ సేవ‌లు అభినంద‌నీయం మాది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన శంషాబాద్ రోడ్ లోని సిటాడెల్ కన్వెన్షన్…

జయుడు చెప్పిన విజయుడి గాథ నకిలీ జ్యోతిష్కుడి గుట్టు రట్టు

 కాకతీయ కలగూర గంప – 13 ఒక సారి దక్షిణాది నుండి నాడీ జ్యోతిష్యం చెప్పే ఒక జ్యోతిష శాస్త్రవేత్త సికిందరాబాదుకు రావడం జరిగింది (ఇది1958 లో శ్రీ పీ వీ గారు ఎం. ఎల్‌. ఏ ‌గా వున్నప్పుడు జరిగింది.). ఈయన స్పెషాలిటీ ఏమిటంటే తన దగ్గరకు వచ్చే జనాలను అనేక ప్రశ్నలడిగి సమాధానాలు…