Tag Prajatantra Telugu News

ప్రజాపాలన కాదు.. నిర్బంధ పాలన

కాంగ్రెస్‌ అంటేనే ఏమార్చడం పచ్చటి పొలాల్లో చిచ్చుపెడుతున్న రేవంత్‌  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌7: కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని విమర్శించారు. గిరిజనుల బిడ్డలను జ్కెళ్ల…

మీ పోరాటానికి అండగా ఉంటాం

ప్రభుత్వం వేధింపులను మానుకోవాలి బాధితుల డిమాండ్లను పరిష్కరించాలి లగచర్ల బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల అంశం లేవనెత్తుతాం భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌7: వికారాబాద్‌ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపులు

అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం న్యూదిల్లీ, డిసెంబర్‌7 : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం వాట్సాప్‌ ద్వారా ముంబై పోలీసులకు శనివారం అందింది. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ కు పంపిన ఆ మెసేజ్‌ లో మోదీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఐఎస్‌ ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్ర…

చరిత్ర పేజీలో నల్లగొండ జిల్లా పేరు రెపరెపలాడుతుంది

నల్లగొండలో అడుగు పెడితే ఆనాటి సాయుధపోరాటమే గుర్తుకు వస్తుంది.  యాదాద్రి ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి  నల్లగొండలో నూతన మెడికల్‌ కాలేజీ భవనం ప్రారంభం   బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కెనాల్‌ ప్రారంభం   పలు అభివృద్ధి పథకాలు, శంఖుస్ధాపనలు చేసిన సీఎం  ఏడాది ప్రజాపాలన విజయవంతం   మిగిలిన…

పార్లమెంట్‌ సమావేశాలు.. రాజకీయ సందేశాల కోసమేనా ..!?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ముగిసిపోతాయా? గత దశాబ్ద కాలంగా ఏకపక్షంగానే సాగుతున్న సభా కార్యకలాపాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట? అధికారం రాగానే మరో మాట. రాజకీయ పార్టీలు అన్నీ ఒకేలా వ్యవహరిస్తాయి.  ఇది వాటి సహజ స్వభావం. పార్లమెంట్‌ సమావేశాలు అందుకు ఉదాహరణ. పార్లమెంట్‌ ని స్తంభింపజేయడం ప్రజాస్వామ్య రూపమేనని…

విమానయానంలో భారత్‌ దూకుడు!

విమానయానంలో భారతదేశం వృద్ధిపథంతో దూసుకుపోతూ యుఎస్‌ఎ, చైనా తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో సులభతర వాణిజ్యాన్ని ఆపాదించడానికి ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయాన్‌ విధాన్‌ 2024 బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది. గురువారం రాజ్యసభలో వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా ఈ…

మళ్లీ వేడెక్కిస్తోన్న రాజకీయం!

పోటాపోటీగా అధికార విపక్షాల ‘సెంటిమెంట్‌’ రాజకీయం.. వాడివేడిగా మరోసారి ప్రజల ముందుకు… నువ్వా..నేనా? అంటూ పోటాపోటీ రాజకీయం మరోసారి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసలు తెలంగాణ అంటేనే ఓ ఎమోషన్‌.. పొలిటికల్‌ గా అది చాలా బలమైన ఆయుధం. ఇప్పుడు రెండు పార్టీలు మళ్లీ ఈ ఆయుధాన్ని తమ వద్దకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. టీఆర్‌ఎస్‌…

నెక్లస్ రోడ్ లో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్

Food stalls set up on Necklace Road by the Speaker of the State Legislature Gaddam Prasad Kumar

 హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : ప్రజాపాలన – విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Telangana thalli statue తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కు బి ఆర్ ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్07: రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత,బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ని రాష్ర్ట బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.  కేసీఆర్ ను ఆహ్వానించడానికి…