పల్లె నిజాలు

వేప భూజమ వృక్ష రాజము పల్లె చావడి ముందు వెలసిన కష్ట జీవుల సాక్షి భూతము ఆకు కదిపితె చేదు నిజాలు రేడియమ్ 9291527757

వేప భూజమ వృక్ష రాజము పల్లె చావడి ముందు వెలసిన కష్ట జీవుల సాక్షి భూతము ఆకు కదిపితె చేదు నిజాలు రేడియమ్ 9291527757

ప్రవక్త ప్రేరిపిత బోధకుడు గడువు ముగిసిన మనిషి సత్యన్వేషణావధి దాటి పరిణామ క్రమం లో వ్యక్తి ప్రవక్త గా మార్పు చెందుతాడు జీవనానికీ కావాలిసిన సిద్దాంతాలు, మార్గదర్శకాలు లోకము, పరలోకము సచ్చిలత, హెచ్చరికలన్నీ మతగ్రంథాలాధారం గా ప్రభోదించబడుతాయి మానవాళి మంచిని మరచిన వేళ దైవత్వము ఆయుధమవుతుంది దైవాన్ని క్రమంగా నమ్మిన నరుడు మానవత్వాన్ని విస్మరిస్తాడు బట్టి…

బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి శోభ తెలుగు రాష్టాల్ల్రో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయాల్లో శరన్నవరాత్రి వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు…

తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడు బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, అలంకరణలు పూదండలతో అలంకరణల్లో శ్రీవారిది ప్రత్యేక స్థానం తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడే కాదు అలంకార ప్రియుడు కూడా. బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు, అలంకరణలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని అలంకారం భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.…

అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో శరన్నవరాత్రివేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆలయాల్లో శైవ సంప్రదాయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవ సంప్రదాయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇదే మాసంలో నిర్వహిస్తారు.ఐదో శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం విద్యుత్తు దీపాల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతోంది. రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ శ్రీజోగులాంబ,…
వాగు ఒడ్డున ఇసుక తిన్నెలు గుసగుసలాడుతుంటే నడిసొస్తున్న వెన్నెల నీవు రంగుల క్షణాలెన్నో నా ఏకాంతాన్ని చుట్టేసినప్పుడు నేను శూన్యపు చూపును నువ్వున్న చోట నా నీడ కూడా పరిమళిస్తుంది కనబడని కలలను చెక్కుతుంది చల్లగాలి పులకరింతను మనసు వాకిట పరిచేసి కబుర్ల దారంతో మధురిమలెన్నింటినో నీకోసం ఏరికూర్చాలనిపిస్తుంది… అందంగా ఒక్క వాక్యమైనా రాద్దామంటే మళ్ళీ…

వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ముందుకు… ఇక అన్ని పథకాలకు ఒకే కార్డు.. డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119…

పోలీసుల తీరుపై ఆగ్రహించిన న్యాయస్థానం హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్2 (ఆర్ఎన్ఎ): నగర పోలీసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. యువతి మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం చేసిన అధికారులకు చురకలంటించింది. కేసు విషయంలో సీనియర్ అధికారిని నియమించాలంటూ చెప్పినా సరే నిర్లక్ష్యం వహించడంపై మండిపడింది. కుమార్తె కోసం తండ్రి పడుతున్న…
‘పోషణ్ మహా-2024’ ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు ప్రోటీన్స్, మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం అందిస్తున్నాం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ క్యాంప్ పెద్దపల్లి,ప్రజాతంత్ర,అక్టోబర్2: అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’పోషణ్ మహా-2024’ ముగింపు…