Tag prajatantra news

దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

సిద్ధిపేట జిల్లా వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలి వానా కాలం సాగు సన్నాహాక సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌,‌ప్రజాతంత్ర,మే 31 : వ్యవసాయ రంగంలో సిద్ధిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో…

బాల లందరికీ విద్య ఉత్త మాటేనా? చిన్నారుల భవిష్యత్తు అంధకారమేనా!

నేడు అంతర్జాతీయ బాలల దినోత్సవం నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా- దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులు గానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు…

కమ్యూనిటీ రేడియో ..!

సమాజానికి అవసరమైన ప్రోగ్రామింగ్‌ ‌ద్వారా సానుకూల మార్పునకు మద్దతు చిన్నది ఏదైనా అందంగా ఉంటుందని నానుడి. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో కథ ఈ నానుడికి సరిగ్గా సరిపోతుంది. కమ్యూనిటీ రేడియో శక్తి అంతా సానుకూల సామాజిక లక్ష్యాల దిశగా సమాజాన్ని ప్రభావితం చేయడం, సానుకూల మార్పు ద్వారా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోనే ఉంది.ఇప్సోస్‌ ‌కోసం బిల్‌…

సివిల్స్‌లో ముగ్గురు టాపర్లు అమ్మాయిలే

తొలి ర్యాంక్‌ ‌సాధించిన శృతిశర్మ తెలుగువారికీ పలు ర్యాంకులు న్యూ దిల్లీ, మే 30 : సివిల్స్ ‌సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. ముగ్గురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. సివిల్స్ ‌సర్వీసెస్‌-2021 ‌ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని యూపీఎస్సీ బోర్డు ఎంపిక చేసింది.…

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు చేయూత

కేంద్ర ప్రభుత్వం భరోసా ‘పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌’‌కు ప్రధాని మోదీ శ్రీకారం పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం కొరోనాతో అనాథలైన పిల్లలకు భారతావని అండగా ఉంటుందన్న ప్రధాని 2014కి ముందు అన్నీ కుంభకోణాలేనంటూ కాంగ్రెస్‌పై విమర్శ న్యూ దిల్లీ, మే 30 : అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు..ఆప్యాయత, వాళ్లు…

వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది..!

జర్నలిస్టులు..కలం సైనికులు.. కొరోనా సమయంలో మీ సేవలు అమూల్యం. జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.. : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30 : జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి మాత్రమే కాదు.. సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత…

ఉపాధ్యాయుల సర్వీసుల ఏకీకృతానికి ఇదే మంచి అదను!

“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్‌ ‌రూల్స్ ‌సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి.  సరళతరమైన సర్వీస్‌ ‌రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్‌ ‌క్యాడరైజేషన్‌లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి…

ప్రాణాలు లాగేస్తున్న పోగాకు దురలవాట్లు

నేడు ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ పోగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక పెద్ద అక్షరాల్లో ముద్రించబడి ఉంటుంది. మన అనుమతితోనే నెమ్మదిగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా ప్రాణాలను లాగేసే పొగాకు ఉత్పత్తుల దుష్ప్రభావం పలు వ్యాధులకు కారణమై చివరకు మరణమే శరణ్యం అవుతుంది. అన్నీ తెలిసిన నవ…

టిఆర్‌ఎస్‌ ‌కౌంటర్‌ ఎటాక్‌ ‌

‌రాష్ట్రప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న భారతీయ జనతాపార్టీపైన టిఆర్‌ఎస్‌ ‌కూడా కౌంటర్‌ ఎటాక్‌ ‌ప్రారంభించింది. ఒకరి తర్వాత ఒకరుగా దిల్లీ నుండి వొస్తున్న నాయకులు చేస్తున్న విమర్శలకు టిఆర్‌ఎస్‌ ఒక విధంగా డిఫెన్స్‌లో పడింది. బిజెపి నాయకులు చేస్తున్న సవాళ్ళు, ప్రసంగాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎంతకాలం ఈ విమర్శలు సంధిస్తారంటూ…