Tag prajatantra news

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఉక్రెయిన్‌ ‌యుద్ధ దుష్ప్రభావాలు

‘‘ఈ ‌యుద్ధంతో ఉక్రెయిన్‌ ‌పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30-ఏండ్లు వెనక్కి వెళ్లడం జరిగిందని అంచనా. ఉక్రెయిన్‌ ‌జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరిశ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తున్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు…

ఆకలి భారతం

రోడ్డు పక్కన అడ్డా మీద రెక్కల సత్తువ నమ్ముకున్న బక్కచిక్కిన దేహాల గుంపు పని కోసం వెతుకుతున్నయ్‌ ‌మోడుబారిన చెట్టు కొమ్మపై దిక్కుమొక్కులేని పసి పిట్టలు కన్నీటి పాటల పల్లవిస్తున్నయ్‌ ‌చిమ్మ చీకటి తెరలు మధ్య చిత్తం చచ్చిన జీవత్సవాలు విటులు కోసం నిరీక్షిస్తున్నయ్‌ ‌వీధుల్లో ముంగిల్ల ముందర అన్నార్తులు జీర గొంతుకతో బిక్షందేహి అని…

రాష్ట్రపతి అభ్యర్థిని నిలపడంలో ఏకమైన విపక్షాలు

భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థనొకదాన్ని ఏర్పాటు చేసేందుకు తలమునకలవుతున్న విపక్షాలు తుదకు ఒక అడుగు మాత్రం ముందు కేశాయి. మరో రెండు సంవత్సరాల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని దాదాపు సంవత్సరకాలానికి పైగానే మంతనాలు జరుపుతూ వొస్తున్నాయి. కాని, పిల్లి మెడలో గంట ఎవరు…

ఆత్మవిశ్వాసం తో చదవండి.. విజయం మీదే..

మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి.. మీరు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటాం ఆత్మవిశ్వాసంతో చదివితే … విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పోలీస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఉచిత మెటిరీయల్ పంపిణీ…

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యుల ప్రమాణం

న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌టిఆర్‌ఎస్‌ ‌తరఫున రాజ్యసభకు ఎన్నికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ ‌వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం…

జూలైలో కాకతీయ ఉత్సవాలు

ప్రపంచానికి కాకతీయ కళావైభవం చాటుతాం అధికారులతో మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌సమీక్ష ఖిలాషాపూర్‌ ‌కోట నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసిఆర్‌ ‌సంకల్పించి నట్లు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాకతీయుల ఉత్సవాల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఉత్సవాలకు కాకతీయ వారసులను అధికారికంగా…

యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులను వెంటనే చెల్లించాలి

రైతు బంధు డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమచేయండి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును వెంటనే రైతులకు చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం…

నేడు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలం స్నాతకోత్సవం

పలువురు ప్రముఖులకు డాక్టరేట్ల్లు ప్రదానం నేడు వర్చువల్‌గా పాల్గొననున్న గవర్నర్‌ ‌తిరుపతి, జూన్‌ 22 : ‌తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగే స్నాతకోత్సవంలో ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. గౌరవ డాక్టరేట్‌లు అందుకోనున్న వారిలో ఒడిశా మాజీ డీజీపీ, ప్రముఖ దాత డాక్టర్‌…

ఆత్మకూరు ఉప ఎన్నికకు నేడు పోలింగ్‌

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ‌పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడి నెల్లూరు, జూన్‌ 22 : ఆత్మకూరు ఉప ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. నేడు పోలింగ్‌ ‌జరుగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్‌ ‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ ‌కుమార్‌…