Tag prajatantra news

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌

టీ హబ్‌ 2‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ‌మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం రు.400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు 2 వేల స్టార్టప్‌లకు వసతి అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌ ‌టీ హబ్‌ 2‌ను…

సోషల్‌ ‌మీడియా ద్వారా మనోభావాలు దెబ్బతీత

వెబ్‌సైట్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ అరెస్ట్ ‌న్యూఢిల్లీ, జూన్‌ 28 : ‌మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ ‌చెకింగ్‌ ‌వెబ్‌సైట్‌ ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ట్విటర్‌లో ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌ ‌చేసిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు.జుబైర్‌పై…

30 ‌నుంచి అమర్‌నాథ్‌ ‌యాత్ర

యాత్రకు భారీ బందోబస్తు… ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు శ్రీనగర్‌, ‌జూన్‌ 28 : ‌మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్‌ ‌యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 గురువారం నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్‌లైన్‌…

రిలయెన్స్ ‌జియో ఛైర్మన్‌గా ఆకాశ్‌ అం‌బానీ

డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా ముంబై, జూన్‌ 28 : ‌టెలికాం దిగ్గజం రిలయెన్స్ ‌జియో డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాష్‌ అం‌బానీ ఛైర్మన్‌ ‌గా నియమితులయ్యారు. దీనికి బోర్డు మంగళవారం ఆమోద ముద్ర వేసింది. జూన్‌ 27‌వ తేదీన బోర్డ్ ఆఫ్‌ ‌డైరెక్టర్స్ ‌సమావేశం జరిగింది.…

సజయ్‌ ‌రౌత్‌కు మరోమారు సమన్లు

భూ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ముంబై, జూన్‌ 28 : ‌శివసేన నేత, ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే ఆయనకు ఈడీ రెండోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. ప్రవీణ రౌత్‌, ‌పత్రా చావల్‌ ‌ల్యాండ్‌…

కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీసులా

కేంద్రం తీరు రాజ్యాంగానికి వ్యతిరేకం: ఎన్సీపి ఎంపి సుప్రియా సులే ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ ‌వెలుగుచూస్తోంది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్‌నాథ్‌ ‌షిండేతో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలు 50మంది వరకూ అస్సాంలోని గౌహతిలో ఉన్న రాడిసన్‌ ‌హోటల్‌ ‌లో ఉన్నారు. ఉద్ధవ్‌ ‌ఠాక్రే సర్కార్‌ ‌పై తిరుగుబావుటా…

కూర‘గాయాలు’

కూరగాయల ధరలు చుక్కల్లో చేరి.. జన గుండెల్లో దడదడలు పుట్టించె.. పొట్లకాయ రేట్లు పాములా బుస కొట్టే.. కాకరకాయ రేట్లు చేదును రుచి చూపే.. సోరకాయ ధరలు పందిరెక్కి నవ్వె.. బీరకాయల వెలలు చాకులా కోతవేసె.. టమాటాను చూడ కండ్లు ఎర్రబడె.. ఆకుకూరల ధరలు అటకెక్కి కూర్చునె.. బెండకాయను తాక జిగురు చేతికందె.. దొండకాయలు నేల…

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చి వరకు పివి మంత్రి…

బాల కార్మికుల వెతలు

పేదరికంలో పుట్టడంశాపంగా రెక్కాడితేగానీడొక్కాడని జీవితమేఒకభాగంగా చదువుకునేవీలులేక ఆటలాడడంకుదరక భారమైనబతుకులాగలేక బాలకార్మికులుగామారుతున్నారు పసి వయసు పిల్లలు చిరుప్రాయంలోవెట్టిచాకిరీతో ఏదోఒకపనిచేస్తుపొట్టనింపుకుంటూ జీవనంసాగిస్తున్నరుకొనసాగిస్తున్నారు కడుపేదరికంలోనేగడుపుతు అభాగ్యులుఅవుతున్నారు బాల్యాన్నిబొగ్గుపాలుచేసుకుంటూ బతుకువెళ్ళదీస్తున్నారు. బాలకార్మికులచట్టాలువున్నా అవియేవీనెరవేరక ప్రభుత్వాలు చొరవ చూపక వారినిపట్టించుకునువారేలేక అనాదలవుతున్నారు ప్రభుత్వాలుచొరవచూపితే వారికిచదువునేర్పించి వారిబతుకులనుబాగుపరిచి భావిభారతపౌరులుగాతీర్చిదిద్ది వారిజీవితాల్లోవెలుగులు నింపాలని వారి జీవితాలు బాగుపడాలని ఆశిద్దాం. ఉన్నంతలో చేతనైతే మనమే అట్టి బాలలను…