Tag prajatantra news

కామారెడ్డి ఘటనపై సిఎం కెసిర్‌,‌ మంత్రి దిగ్భ్రాతి

మృతుల కుటుంబాలకు 3లక్షల చొప్పున పరిహారం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ ‌కాలనీలో విద్యుత్‌ ‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కలచివేసింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌తీవ్ర విచారం వ్యక్తం…

ముoపు ప్రాంత రైతులను తక్షణమే ఆదుకోవాలి

పంట నష్టపోయిన వారికి 15వేలు పరిహారం ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ‌కు బహిరంగ లేఖ…

వర్షాలతో సీజనల్‌ ‌వ్యాధులు

అప్రమత్తంగా ఉండాలి… జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూతో పాటు, మలేరియా వ్యాప్తి చెందే అవకాశాలు రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12: వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌ ‌డీహెచ్‌ శ్రీ‌నివాసరావు సూచించారు. సీజనల్‌ ‌వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు…

బైద్యనాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

రాంచి, జూలై 12 : ప్రధాని మోదీ మంగళవారం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన  బాబా బైద్యనాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జార్ఖండ్‌  ‌పర్యటనలో భాగంగా ఈ ఆలయాన్ని  సందర్శించారు. ఈ  అలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం. ఈ సందర్భంగా 11 మంది అర్చకులు శంఖం ఊదుతూ, పుష్పాలతో ఆయనకు…

‌ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సి ఉంది

రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందాం ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన సిఎం జగన్‌ ఆమెకు మద్దతుగా సభ నిర్వహణ..ఘనంగా సన్మానం మోదీ తరఫున కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అమరావతి,జూలై12 : ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిఎం జగన్‌ అన్నారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందామని సూచించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,…

తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం

నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. షెయర్‌ ‌జోన్‌, ‌ద్రోణి ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని,…

పోడు భూముల పోరు

‘వాళ్లు అడవి బిడ్డలు ఈ దేశ మూల వాసులు వనసంపదకు వారసులు అనాదిగా పోడుభూములు ఆసరాగా బతుకుతునోళ్ళు ఇపుడు… దోపిడీ మరిగిన రాజ్యం అటవి భూములపై కన్నేసి తేరగ కాజేయ పూనుకుంది పట్టాల హామీల పాతరేసి ఖాకీ మూకలను ఎగదోసి గిరిజన మహిళలు,తల్లుల్ని బట్టలు ఊడేటట్టు చితక్కొట్టి చీకటి కటకటాల్లోకి నెట్టేసింది పాలకుల పాశవికత్వానికి పూరి…

సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం

‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ ‌నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్‌’’… ‘‘‌సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌’’… దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ…

త్వరలో 800 కోట్లకు ప్రపంచ జనాభా..

“ప్రపంచ దేశాల జనాభాతో అంతర్జాతీయ వలసలు ముడిపడి ఉంటాయని, 2000-20 మధ్య కాలంలో సంపన్న దేశాలకు 80.5 మిలియన్ల ప్రజలు వలసలు వెళ్లారని, దీనితో ఆ దేశాల్లో మరణాల రేటు కన్న జననాల రేటు పెరగడం గమనించారు. గత కొన్ని ఏండ్లుగా అధిక ఆదాయ దేశాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా విదేశీ వలసలు నిలుస్తున్నాయి.…