Tag prajatantra news

భారతదేశ దూరదర్శిన్‌ ‌టీవీకి 63 – ఏండ్లు

(స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సవాళ్లను దాటుతూ సాఫల్యత వైపు స్వదేశీ పయనం) దేశంలో నేడు వినోదాల కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఇతర దృశ్య శ్రవణ ప్రసారాలను ప్రజల కోరిక మేరకు అందిస్తున్న సాధనంగా టీవీ మానవాళికి అమూల్య సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృశ్యాలను, వీడియోలను, ప్రత్యక్ష ప్రసారాలను క్షణాల్లో ప్రత్యక్ష…

అసమాన కలం యోధుడు షహీద్‌ ‌షోయబుల్లా ఖాన్‌

‌నేడు షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌వర్ధంతి పెన్నును గన్నుగా మార్చి,  అక్షరాలను బుల్లెట్లుగా ప్రయో గించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో  నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికిం చిన షోయబ్‌ ఉల్లా ఖాన్‌ అక్షర వీరుడు. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణ ప్రాయంగా వదలిన ధీరుడు. పాత్రికేయ వృత్తికే…

టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం

బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్‌ ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌…

మరోమారు విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచే కుట్ర

4 వేల కోట్ల భారం మోపేందుకు కెసిఆర్‌ ‌స్కెచ్‌ ‌కేంద్రంపై విమర్శల వెనక కుతంత్రం పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఘాటు విమర్శలు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రాష్ట్రంలో మరోసారి విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలపై మరో…

ఊరి గోదాములుగా సర్కార్‌ ‌బడులు..!

‘‘‌గ్రామ అవసరాలకు బడి ని ఉపయోగిస్తే ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదముంది.ప్రభుత్వ విద్య గ్రామీణ ప్రాంత పిల్లలకు చేరాలనే నూతన విద్యాచట్రం. 2015 లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. సర్కార్‌ ‌పాఠశాలల మనుగడ కాపాడటమంటే పేదవర్గాల పిల్లల చదువులను కాపాడటమనే స్పృహ ప్రజాప్రతినిధులకు లేకపోవటం విచారకరం.’’ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందాల్సి ఉండగా…

స్వాతంత్య్రం సంబరాలలో పాల్గొనని గాంధీజీ

‘‘1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్‌ ఇం‌డియాకు స్వాతంత్య్రం సిద్ధించింది గాని హైదరాబాద్‌ ‌తది తర సంస్థానాలకు విముక్తి, స్వేచ్ఛ లభించలేదు.  ఖాసిమ్‌ ‌రజ్వీ తదితరుల ప్రోత్సాహంతో మీడ్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌స్వతంత్ర హైదరాబాద్‌ ‌కలలు కన్నాడు.  ఐక్యరాజ్య సమితికి ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాడు.’’ దాదాపు వంద సంవత్సరాల (1857-1947) బ్రిటిష్‌ ‌పాలన…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

సికింద్రాబాద్‌ కుట్రకేసును రచయితల  మీద బనాయించడమే  కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే ఇటువంటి అక్రమ కేసులలో వారిని బనాయి­స్తోంది. చెరబండరాజు, రాజలోచన్‌ ఇద్దరూ ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు గనుక ఈ…

బిజెపి సభకు అడ్డంకులు సృష్టించే యత్నం

కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు…

మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : ‌దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగు తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు దిల్లీ పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. సిసోడియా ఇంటిపై…