Tag prajatantra news

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్…‌ జైలుకు తరలింపు

41 సీఆర్‌పీసీ కింద కేసులు నమోదు.. నోటీసులపై రాజాసింగ్‌ ఆ‌గ్రహం పై పీడీ యాక్ట్ ‌నమోదు… వివిధ కేసుల్లో నిందితుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి హైదరాబాద్‌ ‌పోలీసుల నోటీసులు జారీ చేసింది. ఒక్కే రోజు రెండు పోలీస్‌ ‌స్టేషన్ల నుంచి రాజా సింగ్‌కు నోటీసులు ఇచ్చారు. 41…

శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్న ఒక…

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషుల విడుదలపై…

గుజరాత్‌ ‌ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ ‌బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్‌ ‌ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, రాహుల్‌ ‌గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్‌ ‌చేశారు.…

తనకు తానే భిన్నంగా…

రోజుకో నిజం రాత్రికి నాకు తగాదా పెట్టి పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది. ఒళ్ళు విరుచుకుని కాలమెంత జాగానిచ్చినా చీకటిలో  నానిన మాటలలో ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై… కళ్లెదుటే పల్టీ కొట్టి ప్రశ్నలుగా  పుట్ట పగిలి పాయలు పాయలుగా పాకే ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో మనసుకు…

ఎలాంటి పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌గుర్తించలేదు

స్పష్టం చేసిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు కేంద్రం సహకరించలేదని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వివరణ న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : ‌దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసిన పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అంద చేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ…

ఈడి దాడుల్లో దొరికిన ఎకె 47 రైఫిళ్లు

రాంచీ,అగస్ట్ 24: ‌నగదు కోసం సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కు ఏకే 47 ఆయుధాలు కనిపించాయి. సీఎం సహాయకుడి ఇంట్లోని ఓ అల్మారాలో ఈ రైఫిళ్లు బయటపడ్డాయి. ఝార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సొరెన్‌ ‌సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ ‌కేసును దర్యాప్తు…

కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు

ఒకరు మృతి.. పలువురికి గాయాలు నల్లగొండ, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో రియాక్టర్‌ ‌పేలడంతో ఈ ప్రమాదం చోటుచేకున్నట్లు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్‌ ‌సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో…

బీహార్‌లో రాజకీయ కలకలం

నితీశ్‌ ‌బలపరీక్షకు ముందే స్పీకర్‌ ‌రాజీనామా అవిశ్వాస తీర్మానం నోటీసులతో రాజీనామా చేసిన విజయ్‌ ‌కుమార్‌ ‌సిన్హా ఆర్జెడీ నేతల ఇళ్లపై సిబిఐ దాడులతో సర్వత్రాచర్చ దాడులకు భయపడేది లేదన్న మాజీ సిఎం రబ్రీదేవి పాట్నా, ఆగస్ట్ 24 : ‌బీహార్‌ ‌రాజకీయాలు మరోమారు చర్చగా మారాయి. ఓ వైపు నితీశ్‌ ‌బలపరీక్ష, అంతకుముందే స్పీకర్‌…

‘ఆటా’ ఆధ్వర్యంలో ఇండియా డే పెరేడ్‌

‌ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 24 : ‘‘‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ అసోసియేషన్స్(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో ‘‘అమెరికా తెలుగు ఆసోసియేషన్‌( ఆటా), న్యూయార్క్‌లో భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఇండియా డే పెరేడ్‌లో పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్‌లో యావత్‌…