Tag prajatantra news

పిల్లల పండుగ… బొడ్డెమ్మ ప్రాధాన్యత

సృష్టిలో ప్రతీ జీవిది బ్రతుకు పోరాటమే, బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉండి, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ బతుకమ్మ. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసి వారి హృదయాన్ని ఆవిష్కరింప జేసే పండుగ. బతుకమ్మ పండుగ గురించి అందరికీ…

అసాధారణ ప్రయత్నం…

తెలుగు సాహిత్యంలో ప్రామాణికతను పొందుగుకుని విశేషాదరాభిమానాలను పొందింది శతకం. అనుభవైక సంవేదననూ, ఒక అభిరుచినీ, ఒక విమర్శాదృష్టిని  కలిగించడంలో శతకానికి ప్రాధాన్యత ఉంది. ముఖం వ్యాకరణం స్మృతమ్‌…. ‌వేదానికి వ్యాకరణం ముఖప్రాయమని వైయాకరణులు భావించారు. శతకానికి ఛందస్సు ప్రధానమైనప్పటికీ సరళమైన పదజాలంతో పండిత పామర ప్రీతిపాత్రంగా సాగిన శతకాలు తెలుగులో ఎన్నో లభిస్తాయి. మారిన కాలానికి…

ఓ ‌నీలి అంబరమా!

అంబరమా ఓ నీలి అంబరమా అవనికి నీవు అందమా అందకుండా వుంటేనే అందము! అందకుండా వుండేది గగనము! మిళ మిళ మెరిసే ఆ చుక్కలు రెక్కలు కట్టుక రమ్మంటాయి చిరునవ్వులు చిందే ఆ తారలు నీ ముంగిట్లో రంగవల్లులు! నీలి నీలి ఆ నింగి అవని వైపు వంగి అందినట్లే ఉంటుంది అంతలోనే ఎందుకో అందకుండా…

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది

మహిళలను విస్మరించే సమాజాన్ని ఊహించలేం మహిళాభివృద్ధితోపాటు భద్రతకు అధిక ప్రాధాన్యం మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి…

పేదలకు ఇండ్లు రాకుండా చేస్తున్న కేసీఆర్‌

కేంద్రం ఇండ్లు మంజూరు చేసిన ఇళ్ల లెక్క చెప్పాలె రిజిస్ట్రేషన్ల బంద్‌తో ప్రజలకు నానా అవస్థలు అన్ని స్కామ్‌లలో కేసీఆర్‌ ‌కుటుంబానిదే పాత్ర నాగోల్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎల్బీనగర్‌, ‌ప్రజాతంత్ర: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం గృహాల కేటాయిస్తుందని..కెసిఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గృహాల…

సామాన్యుడి ఇంటికి 13 లక్షల కరెంట్‌ ‌బిల్లు

పుదుచ్చేరిలో ఓ సామాన్యుడికి విద్యుత్‌ ‌శాఖ జులై మాసానికి ఏకంగా దాదాపు రూ.13 లక్షల కరెంట్‌ ‌బిల్‌ ‌పంపడంతో బిల్లు చూడగానే అతడి గుండె గుభేల్‌మంది. పుదుచ్చేరిలోని విశ్వనాధన్‌ ‌నగర్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ రాత్రిళ్లు వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తించి పొట్టపోసుకునే శరవణన్‌కు ఇంత పెద్దమొత్తంలో కరెంటు బిల్లు రావడంతో అతడు షాక్‌ ‌తిన్నాడు. ఆపై…

శ్రీ‌వారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 21 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. బుధవారం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి రైలుతోపాటు నాందేడ్‌-‌తిరుపతి రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. రెండేండ్ల అనంతరం…

దసరా సెలవుల్లో మార్పు లేదు

26 నుంచి అక్టోబర్‌ 9 ‌వరకు సెలవులు ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ ‌దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9‌వ…

మరో ప్రపంచ యుద్ధాన్ని ఐరాస నివారించాలి

సెప్టెంబర్‌ 21… అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం United Nations ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21 ‌తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1981లో సెప్టెంబర్‌ 21‌న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా…