ఇంద్రకీలాద్రిపై వేడుకగా శరన్నవరాత్రి
మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ నేడు సరస్వతీదేవిగా అలంకారం విజయవాడ, అక్టోబర్ 1 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆరోరోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు…

